మోదీది మొదటినుంచి అమ్ముడు, కొనుడు సిద్ధాంతమేనని టీఆర్ఎస్ నేత దాసో జు శ్రవణ్ ఆరోపించారు. దేశంలో ఎమ్మెల్యేల కొనుగోలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల కూల్చివేత ఓ క్రూరమైన రాజకీయ ప్రవృత్తి అని మండిపడ్డారు.
బెంగాల్ బీజేపీలో అసమ్మతి తారాస్థాయికి చేరిందా? పార్టీలో కొత్తగా చేరినవాళ్లనే అధిష్ఠానం అందలం ఎక్కిస్తున్నదా? ఏండ్లుగా నమ్ముకొని ఉన్న వారిని పక్కనబెట్టారా?
దేశంలో బీజేపీ రాజకీయ పార్టీగా కాకుండా ఎమ్మెల్యేల కిడ్నాపింగ్ గ్యాంగ్లా మారిందని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా 9 రాష్ర్టాల్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు బీజేపీ ప్రయత్నాల అభియోగాలపై మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన చేసిన కేసులో దర్యాప్తును వాయిదా వేయాలని శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ఆ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి, భంగపడ్డ బీజేపీపై సినీ నటుడు ప్రకాశ్రాజ్ తనదైన శైలిలో చెలరేగిపోయారు. శనివారం ఆయన జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్టాగ్తో.. ‘వారేమైనా పొలిటికల్ సేఫ
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్, హోంశాఖ మంత్రి అమిత్షాపై కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే ఆతిషి డిమాండ్ చేశారు.
Minister KTR | ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించారు.
ఎమ్మెల్యేల కొనుగోళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో ప్రమాణం చేయించగలరా? అని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ప్రమాణం చేయాలని బండి సంజయ్ను ఎవరడిగారని, ఆయన ఎ�
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి బీజేపీ బొక్క బొర్లా పడిన వైనం ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. గతంలో పసిగుడ్డు తెలంగాణ సర్కారును కూలదోసేందుకు చంద్రబాబు చేసిన కుట్రతో రాష్ట�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సీబీఐకి లేదా సిట్కు ఇవ్వాలని కోరు తూ బీజేపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై శనివారం హైకోర్టు విచారణ చేయనున్నది
మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. శుక్రవారం మునుగోడుకు చెందిన 100 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
బీజేపీది ప్రభుత్వాలను పడగొట్టే నీచ చరిత్ర అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. 400 కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి అడ్డంగా దొరికిపోవడమే ఇందుకు నిదర్శనమన్నార
మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీ దాదాపు చేతులెత్తేసే పరిస్థి తి కనిపిస్తున్నది. దీంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా క్షేత్రం నుంచి జారుకుంటున్నారు. జాతీయస్థాయి నేతలు మొదలు గల్లీస్థాయి నాయక�