టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న బీజేపీ కుట్రను మేధావులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో ప్రజాస్వామ్�
ఒకే దేశం, ఓకే పార్టీ, ఓకే మతం నినాదాలతో బీజేపీ దేశ సార్వభౌమత్వాన్ని మింగేయాలని చూస్తున్నది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అదే ప్రజల హక్కులను హరిస్తున్నది. ధన మదంతో ప్రజా ప్రతినిధులను అంగట్లో సరకుల్లాగా కొ�
టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. బీజేపీ అగ్రనాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. నాడు ఆంధ్రాబాబు చంద్రబ�
టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ఎమ్మెల్యేలను రూ.100 కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించడాన్ని ఖండిస్తూ ప్రధాని దిష్టిబొమ్మను పార్టీ ఆధ్వర్యంలో గురువారం బోనకల్లులో దహనం చేశారు.
రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాలను కూల్చడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పని చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలో మంత్రి ఇంటింటి ప్రచా�
Tammineni Veerabhadram | ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మొయినాబాద్ ఫామ్హౌజ్ ఘటనతో బీజీపీ బండారం బయటపడిందని అన్నారు.
Minister KTR | టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బు ఎరవేసి కొనుగోలు చేసేందుకు బీజేపీ చేసిన కుటిల ప్రయత్నం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
Indrakaran reddy | టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు పర్వంలోకి స్వామిజీలను దింపడం సిగ్గు చేటని, ఇది బీజేపీ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఎన్నో ప్రలోభాలు పెట్టి పార్టీ ఎమ్మెల్యేలన
Vemula | ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో స్థానిక టీఆర్ఎస్ నేత
Srinivas goud | మునుగోడులో ఓడిపోతామనే భయంతో అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బీజేపీ నాయకులు తెర తీశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రశాంతంగా నడుస్తున్న
కోట్ల రూపాయల నగదు, కాంట్రాక్టులు, పదవుల ఆశ చూపి టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని బీజేపీ చేసిన కుట్రలను తెలంగాణ పోలీసులు ఛేదించారు. నగర శివారులోని మొయినాబాద్లోని ఒక ఫామ్హౌస్ల