మునుగోడు ఉప ఎన్నిక తీర్పుతో దేశానికి పట్టిన బీజేపీ గ్రహణం వీడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం చండూరులో పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు.
Telangana Not For Sale | తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవని.. ఇక్కడి నేతలను, ప్రజలను కొనలేరని అటు రాజకీయ నాయకులు, ఇటు ప్రజలు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నాట్ ఫర్ సేల్ అనే హ్యాష్ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్లో ట్రెండి�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ జరిపిన యత్నాలు బెడిసికొట్టాయి. సైబరాబాద్ పోలీసుల ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వారితో కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు తెలు
బీజేపీ ఆకర్ష్ను సైబరాబాద్ పోలీసులు చేధించారు. టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ బేరసారాలు జరిపిన నలుగురిని అరెస్ట్ చేశారు.
TRS MLAs | మునుగోడు ఎన్నికల్లో గెలిచే సత్తా లేని భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే దురాలోచనతో అడ్డదార్లు ఎంచుకుంది. ఈ క్రమంలోనే డబ్బు ఆశ చూపి టీఆర్ఎస్కు చెందిన నలుగురు
Jagadish Reddy | కులం, మతం పేరుతో మంటలు పెట్టే బీజేపీకి మునుగోడులో డిపాజిట్లు కూడా దక్కొద్దని మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. అభివృద్ధి వైపు ఉంటరో.. అభివృద్ధి నిరోధకుల వైపు ఉంటారో
Gangula Kamalakar | స్వార్థ రాజకీయాలకు మునుగోడు ఉపఎన్నికతో చెక్ పెట్టాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కాంట్రాక్టుల కోసం రాజకీయాలు చేసే పార్టీలకు ఈ ఎన్నికలు రెఫరెండమని చెప్పారు
లంగాణ ఉద్యమం లో 18 ఏండ్ల్లు పనిచేసిన ఉద్యమకారుడికి.. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం అమ్ముడుపోయి బీజేపీలో చేరిన వ్యక్తికి జరుగుతున్న పోరే మునుగోడు ఉప ఎన్నిక అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వ్యాఖ్యానించా�
నల్లగొండ జిల్లాలో మోసగాళ్లు ఎవరంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటున్నారని.. డబ్బు ఉంటే ఎలాగైనా గెలవొచ్చనే ధీమాతో మునుగోడు ఉపఎన్నిక తీసుకొచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధ్వజమెత్తారు
టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. సామాజిక సమీకరణలు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు అణచివేతకు గురైన వెనకబడినవర్గాలను టీడీపీ వ�