Minister KTR | బీజేపీ అంటేనే జుమ్లాలు, అబద్ధాలు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీకి, జేపీ నడ్డాకు అబద్ధాలు మాట్లాడటం అలవాటేనని చెప్పారు. మర్రిగూడకు బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని
‘ఇచ్చట పెట్టుబడిదారులకు మాత్రమే ప్రవేశం’ ‘కాసులుంటేనే కాషాయ కండువా కప్పుతాం’ ‘మీరు వందల కోట్లు ఖర్చు చేయగలరా? అయితే మీకే టిక్కెట్లు’ ప్రస్తుతం బీజేపీ పాటిస్తున్న విధానమిది. రాష్ట్ర బీజేపీలో ఇటీవల చేరి
కాంగ్రెస్ గుర్తుపై గెలిచి రాజగోపాల్రెడ్డి దగా చేశాడని ఆ పార్టీ క్యాడర్... రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్కు అమ్ముడుపోయాడని సాధారణ జనం.. అనవసరంగా ఉపఎన్నిక తెచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నారని ఇంకొందరు.. ఇలా అన�
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో లుకలుకలు పరాకాష్టకు చేరుకొన్నాయి. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగా విమర్శలకు దిగడంతో పార్టీలో అసమ్మతి తీవ్రస్థాయికి �
కోటీశ్వరులను కుబేరులుగా, పేదలను నిరుపేదలుగా రూపొందిస్తూ భారత్ను బడా కుబేరులున్న దేశంగా ప్రపంచంలో మూడోస్థానంలో, నిరుపేదల దేశాల్లో ప్రథమ స్థానంలో నిలబెట్టింది.
కొలీజియం వ్యవస్థపై దేశ ప్రజానీకం అసంతృప్తిగా ఉన్నదని, న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వ పరిధిలో ఉండాల్సిన అంశమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్య కొత్త వివాదాన్ని సృష్టిస్తున్నది.
ప్రశాంత్ కిషోర్ ఆరోపణలను జేడీ(యూ) ఖండించింది. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఆయన అలాంటి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ నేత త్యాగి విమర్శించారు.
Minister Talasani srinivas yadav | దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో గొర్రె పిల్లల పంపిణీ పథకం అమలవుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మునుగోడు ఎన్నికల షెడ్యూల్కు ముందే
Minister Harish rao | మద్యం, డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు బుద్ధిచెప్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు.
మునుగోడులో బీజేపీ డబ్బు పంపిణీ చేసి గెలవాలనుకుంటున్నదని, అందుకే పెద్ద ఎత్తున డబ్బు ను తరలిస్తున్నదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఆరోపించారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, బీజేపీకి తప్పకుండా బు�