ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తున్నది. అధునాతన సాఫ్ట్వేర్, కొత్త విధానాల వంకతో ‘ఉపాధి’ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నది.
Kasba Peth | బీజేపీకి కంచుకోటగా ఉన్న అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 28 ఏళ్లుగా కాషాయ పార్టీ గెలుస్తున్న మహారాష్ట్రలోని కస్బా పేట (Kasba Peth ) సీటును ఉప ఎన్నికలో హస్తగతం చేసుకుంది.
బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిండా ముంచిన బీజేపీని (BJP) ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ (PM Modi) ప్రభుత్వం
మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. త్రిపుర (Tripura), నాగాలాండ్ (Nagaland)లో బీజేపీ, దాని మిత్రపక్షాలు మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా సాగుతున్నాయి. అయితే మేఘాలయలో (Meghalaya) మాత్రం అధికార, ప్
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల (Assembly elections results) కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ ఓట్ల లెక్కింపుతో అధికారులు కౌంటింగ్ (Counting) ప్రక్రియ ప్రారంభించారు.
కార్పొరేట్ల సర్కార్గా పిలువబడుతున్న కేంద్రంలోని మోదీ సర్కార్ మరోసారి సామాన్యులపై విరుచుకుపడింది. బీదసాద తేడా లేకుండా వినియోగించే వంట గ్యాస్ ధరను అమాంతం పెంచేసింది.
వంట గ్యాస్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వంటింట్లో గ్యాస్ మంటలు చెలరేగుతున్నాయి. గృహావసరాల సిలిండర్పై 50, వాణిజ్యంపై 360 తాజాగా పెంచడంతో మరోసారి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ, దానికి కేంద్రంలో మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలది సామాజిక న్యాయానికి వ్యతిరేకమైన మనస్తత్వమని బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. బుధవారం జరిగిన తమిళనాడు సీఎం స్టాల�
ఎనిమిదేండ్లుగా నిజాయితీగా పనిచేస్తున్న తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, అవి అబద్ధమని భగవంతుడికి, తనకు తెలుసని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. మద్యం పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్ట�
బీజేపీపై బీఆర్ఎస్ పోరు బాగుందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు, ఆదివాసీ అధికార్ మంచ్ జాతీయ నాయకురాలు బృందాకారత్ ప్రశంసించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాన్న�
నిరంకుశ, ప్రతీకార రాజకీయానికి పరాకాష్ఠ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు. బీజేపీ నేతలు, కేంద్రం పెద్దలు చెప్పినట్లుగా నడుచుకుంటే మహారాష్ట్రలో ఏక్నాథ్షిండేకు లభించినట్లుగా సిసోడియాకు ఢి�
మన దేశానికి ఎగమతుల రూపంలో వచ్చిన ఆదాయమో, లాభాలో అనుకుంటే మీరు కచ్చితంగా పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే ఇది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిదిన్నరేండ్లలో చేసిన అప్పు.
Onion Price in Maharashtra | హైదరాబాద్లోని మలక్పేట్ మార్కెట్లో ప్రస్తుతం నాణ్యమైన కిలో ఉల్లి ధర రూ.16. సింగపూర్లో కిలో ఉల్లి ఏకంగా రూ.1200. మహారాష్ట్రలో మాత్రం కిలో ఉల్లి రెండు రూపాయలు. దీంతో మహారాష్ట్ర ఉల్లిరైతు తల్లడిల
బీజేపీ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి శ్రీనివాస్గౌడ్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నదని అన్నారు. సూర్యాపేటను సీఎం కేసీఆర్ సహకారంతో మ�