‘సూర్యాపేటలో కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని కాదనలేం.. ఒకవేళ రాజకీయ పరంగా విమర్శిద్దామన్నా జనం అంగీకరించే పరిస్థితి లేదు.. నియోజకవర్గం మొత్తం తన కుటుంబంగా భావిస్తూ మంత్రి జగదీశ్రెడ్డి జిల్లా కేంద్�
‘బీజేపీ ప్రభుత్వ పాలనలో వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దానికి కారణం అదానీ, అంబానీలే. మనం చేసే పని కూడా వాళ్లే చేస్తున్నారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న ఫలాలను తామూ ఆస్వాదించాలని ఆరాటపడుతున్నది యావత్ దేశం. తెలంగాణ ప్రజల వలె సంతోషంగా జీవించే రోజులు తమకూ రావాలని దేశంలోని ప్రజలు పరితపిస్తున్నారు.
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ను చూసి బీజేపీ భయపడుతున్నదని, అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆయన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి విమర్శించారు.
BJP | దేశంలోని ప్రధాన మీడియాను తన నియంత్రణలో పెట్టుకొన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుతం.. విదేశీ మీడియాపైనా ఆంక్షలు విధిస్తున్నది. పాలనా వైఫల్యాలను, విధానాల తప్పులను కప్పిపుచ్చునేందుకు విదేశీ మీడియా జర్నలిస�
Supreme Court |‘హిందూ మతం అనేది ఒక మతం కాదు ఒక జీవన విధానం. ఇందులో ఎలాంటి మత దురభిమానానికి తావు లేదు. గతానికి సంబంధించిన కొన్ని విషయాలను తవ్వుకోవడం వల్ల అది దేశంలోకి అసమ్మతిని తెస్తుంది. అలాంటి చర్యలతో దేశాన్ని నిత
సబ్బండ వర్గాలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శరణ్యమని పేర్కొన్నారు.
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఆయనను మార్చి 4 వరకు కస్టడీకి ఇచ్చేందుకు సీబీఐ కోర్టు సోమవారం అనుమతించింది.