ప్రధాని నరేంద్రమోదీ.. నిత్యావసర ధరలను తగ్గించలేకపోతే గద్దె దిగాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపు ను నిరసిస్తూ శుక్రవారం పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు.
కేంద్రం పెంచిన గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మూడో రోజైన శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఉమ్మడి పది జిల్లాల్లో పార్టీ శ్రే ణులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి.
40% కమీషన్రాజ్'.. ఇది కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వానికి పర్యాయపదంగా మారింది. బీజేపీ సర్కారు అవినీతి దాహానికి కిందటేడాదిలోనే పది మందికి పైగా కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకొన్నారంటే అక్కడ అవినీతిరాజ్ ఏ స�
గవర్నర్ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు అమలుకాకుండా కేంద్రం ఆటంకాలు సృష్టిస్తున్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మండిపడ్డారు.
నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్రంలో బీజేపీ (BJP) ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) ఆగ్రహం వ్యక్తంచేశారు. ధరలను అదుపుచేయడంలో విఫలమైన �
Onion | గుజరాత్ మాడల్ అంటూ ప్రచారం చేసుకుంటూ పబ్బం గుడుపుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుజరాత్లోని ఉల్లి రైతుల కడగండ్లు కనిపించటం లేదు. గుజరాత్లో ప్రముఖ ఉల్లి మార్కెట్ అయిన మహువా వ్యవసాయ �
కేంద్రంలోని బీజేపీ సర్కారు పేదల కడుపు కొడుతూ ఉన్నోళ్ల కడుపు నింపుతున్నదని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ �
కేంద్ర ప్రభుత్వం పిల్లలు తాగే పాల నుంచి గ్యాస్, పెట్రో ధరలను పెంచి పేద ప్రజలు బతకకుండా చేస్తున్నదని.. దేశాన్ని కాపాడాలంటే ప్రధాని మోదీని ఇంటికి పంపించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నార�