కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పేరు ఎత్తితే చెప్పులతో కొట్టాలని శ్రీరాంసేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ ప్రజలకు పిలుపునిచ్చారు.
Conrad Sangma | మేఘాలయ రాష్ట్రంలో MDA (మేఘాలయ డెమొక్రటిక్ అలయన్స్) ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణస్వీకారం చేశారు.
CM KCR | నిలువెల్లా విద్వేష భావజాలాన్ని అలవర్చుకున్న బీజేపీ నాయకులు మంచిని చూసి ఓర్వలేక పోతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన సంఘటనే. బీజేపీ ఎంపీటీసీ బైరినేని రాము రైతులతో కలిసి కాళే
కాంగ్రెస్ నాయకత్వం కేవలం అధికారం కోసం మరొకమారు నటనలు చేస్తున్నదా, లేక ఆ పార్టీ విధానాల్లో, వ్యవహారశైలిలో ఏదైనా మార్పు కూడా వస్తున్నదా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పోవాలన్నది సరైన ఆలోచనే.
Meghalaya Government | యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ (UDP), భారతీయ జనతాపార్టీ (BJP), హిల్ స్టేట్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (HSPDP), ఇండిపెండెంట్లతో కలిసి ఎన్పీపీ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమికి 'మేఘాలయ డెమొక్రటిక్ అల�
తమిళనాడులో (Tamil Nadu) భారతీయ జనతా పార్టీకి (BJP) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఐటీ వింగ్ చీఫ్ (IT Wing) సీటీఆర్ నిర్మల్ కుమార్ (Nirmal kumar)తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
అత్యధిక రాజకీయ పార్టీలు కలిగిన నాగాలాండ్లో (Nagaland) అసలు ప్రతిపక్షమే లేని ప్రభుత్వం ఏర్పాటు కానుంది. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్డీపీపీ-బీజేపీ (NDPP-BJP) కూటమికే అన్ని పార్ట
LPG Price Hike | గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను ఆకాశంలో కూర్చోబెట్టిన కేంద్ర ప్రభుత్వం, దానిపై పేదలకు ఇచ్చే సబ్సిడీని పాతాళంలోకి నెట్టేసింది. ఈ నెల ఒకటిన పెంచిన ధరతో కలిపి ప్రస్తుతం 14.2 కేజీల సిలిం�
BJP | భారత ప్రజాస్వామ్యాన్ని మోదీ పాలన నిరంకుశం వైపు నడిపిస్తున్నదని దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు ఉదంతమే అందుకు నిదర్శమని స్పష్టంచ�
ఎనిమిదేండ్లుగా గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని, ప్రగతి పనులపై అన్ని ప్రాంతాల్లో చర్చ జరుగాలని, ఇందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు వివరించేలా కార్యోన్ముఖు�
తెలంగాణ చేసిన అప్పులను భవిష్యత్తు తరాల కోసం వివిధ పథకాల పెట్టుబడులకు వినియోగించింది. పలురకాలుగా స్థిర, సుస్థిర ఆస్తులను తెలంగాణ సమాజానికి సమకూర్చింది. అందుకు సంబంధించిన ఫలాలను ఇప్పటికే ప్రజలకు అందించి