ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఎలా కూలగొట్టాలనే అంశంపైనే మోదీ సర్కార్ దృష్టి సారించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కంటే, రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టడం సులభమని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చురకలంటించారు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ లింక్ను తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరకూ తీసుకొస్తున్నారు. సీబీఐ, ఈడీ దూకుడు చూస్తే ఇది కేంద్రంలోని పెద్దలు వెను�
మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధికారంలోకి వచ్చినట్టే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తాము కూడా అధికారంలోకి రావడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్నారు. అక్కడ మేఘాలయకు... ఇక్కడ టీడీపీ అధికారంలోకి ర
Naresh Gujral | ఇన్నేండ్లయినా మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడం శోచనీయమని అకాలీదళ్ నేత నరేష్ గుజ్రల్ (Naresh Gujral) అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళా బిళ్లును ప్రవేశపెట్టాల్సిన బాధ్యత బీజేపీపై (BJP) ఉందని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay singh) అన్నారు. అయినా మోదీ (PM Modi) ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
MLC Kavitha | జంతర్మంతర్లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. మహిళా బిల్లు (Women's Reservation Bill) ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు.
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య కూటమి అవసరం గురించి తాను మాట్లాడిన మరుసటి రోజు నుంచే వదంతుల వ్యాప్తి మొదలైందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.
‘ఈశాన్యంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వమే’ అని ఇటీవల మేఘాలయలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ, ఇప్పుడు అదే పార్టీతో క