బీజేపీతో పాటు ఇతర జాతీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థలనుంచి భారీగా విరాళాలు వస్తున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తుండటంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిపక్ష నేతలపైకి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను ఉసిగొల్పుతూ వేధింపులకు పాల్పడుతున్నదని మండ
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ పేర్కొన్నారు. భారతదేశ పటాన్ని ఈడీ భిన్నకోణంలో చూస్తున్నదని, కేవలం ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల
దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ అడుగుల్లోనే బీజేపీ నడుస్తున్నదని, ఆ పార్టీకి పట్టిన గతే కమలం పార్టీకి కూడా పడుతుందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ హెచ్చరించారు.
రాజ్భవన్ వేదికగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివక్ష మరోసారి బయటపడింది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ మహిళా నే�
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మహిళల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. కవితపై మాట్లాడిన మాటలు ఆయన అక్కనో, చెల్లనో అంటే ఊరుకుంటడా అంటూ ప్ర�
ప్రభుత్వ విధానాలను విమర్శించే వారి ని, పాలకుడిని తప్పు పట్టే విపక్షాల నాయకులపై కేంద్రసంస్థల దాడులు, కేసులు ఈ స్థాయిలో గతంలో ఎప్పుడైనా చూశామా? సీబీఐ, ఈడీ దాడులకు లొంగిపోయి బీజేపీలో చేరితే ఆ తరువాత కేసులు ఉ
Political news | దేశంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలన్నదే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆప్ ఎంపీ రాఘవ్చద్దా మండిపడ్డారు. దేశంలో ఒకటే పార్టీ, ఒకే నాయకుడు ఉండాలని బీజేపీ కోరుకుంటున్నదని ఆయన విమర్శించారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలతో బీజేపీ (BJP) చేస్తున్న బెదిరింపు రాజకీయాలపై హైదరాబాద్లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీలో చేరకముందు, చేరిన తర్వాత అంటూ.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న కొందరు నా�
Gujarat Riots | గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లు, హత్యలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ అల్లర్ల ప్రజావేగు సంజీవ్ భట్ కూతురు ఆకాశీ భట్ అన్నారు. ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డ్యాకు
CM KCR | బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నాందేడ్ సభలో చేసిన ప్రకటనలు మాహారాష్ట్ర సంకీర్ణ సర్కారుకు దడ పుట్టించాయని, దాంతో ప్రజలను మభ్యపెట్టేందుకు హడావుడిగా పథకాలు ప్రకటిస్తున్నదని మహారాష్ట్ర మాజీ శాసనసభ�
దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని సాగిస్తున్న కుట్రలను ఆపకపోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం హ