రాజకీయ మహామహుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రసిద్ధి. రెండు మూడు తరాల నుంచి రాజకీయాలే వీరికి పరమావధి. ఇలాంటి కుటుంబాలు ఇంతకుముందు జిల్లాకు ఒక్కటీ, రెండు ఉండేవి.
మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికలు కొనసాగగా.., ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ ర�
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కరీంనగర్ జడ్పీ సభ్యులు మండిపడ్డారు. సోమవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో తీవ్రంగా ఖండించారు.
ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మరో వైపు అంబర్పేట నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి బీజేపీతో పాటు ఇతర పార్టీల నాయకులు, యువత బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ�
తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ తరహాలో తెలంగాణలో కూడా బుల్డోజర్ పాలన అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించాడు. ఈ ప్రకటన ఆయన అనాలోచితంగా ఇచ్చారో లేక ఆలోచించి ఇచ్చారో తెల�
మహారాష్ట్రలో బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే బీజే పీ, కాంగ్రెస్, శివసేన, ఆప్ తదితర పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీఆర్ఎస్లో చేరగా.. మరో కీలక నేత గులాబీ కండువా కప్పుకునేందుకు
ఈడీ కోరలకు మోదీ సర్కార్ మరింత పదును పెట్టింది. ఈ మేరకు ఈ నెల 7న రెండు గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసింది. తద్వారా 2023- మనీల్యాండరింగ్ నిబంధనలకు కొత్త క్లాజును చేర్చింది. దీనితో వ్యక్తుల, సంస్థల ఆర్థిక లావ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యల పట్ల శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లికి పుట్టినోడైతే అలా మాట్లాడడని, ఈ రకంగా మాట్లాడటం అనేది మాతృమూర్తిని అవ�