Foxconn | ‘మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని ముద్దాడుతరు.’ అని బీజేపీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యాలని ఫాక్స్కాన్ విషయంలో రుజువైంది. తెలంగాణలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్కాన్ పె
తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన ఘనత యువతది. అలాంటి యువతకు తెలంగాణలో విద్య, ఉపాధి అవకాశాలు చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అందులో భాగంగానే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో విద్యావ్యవస్
రాజకీయ కక్ష సాధింపుల విషయంలో పొరుగు దేశం పాకిస్థాన్కు భిన్నంగా ఏమీ భారత్లో జరగడం లేదని, అలాంటి పరిస్థితులే ఇక్కడా కొనసాగుతున్నాయని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
నాటి ఎమర్జెన్సీ రోజులను నేటి నరేంద్ర మోదీ పాలన గుర్తుకుతెస్తున్నది. ఇందిరా గాంధీ పాలనలో 21 నెలలు మాత్రమే ఎమర్జెన్సీని చూస్తే, నేడు మోదీ నాయకత్వంలో ఎనిమిదిన్నరేండ్ల నిరంకుశ, నియంతృత్వ పాలన కొనసాగుతున్నది
దిశా నిర్దేశం లేని వ్యక్తులతో తిరుగుతున్న కొందరు వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు రావాలని సవాల్ విసిరారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం.. రైతుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ పెట్టపీట వేస్తున్నది.. రైతు బంధు, రైతుబీమా పథకాలతో అండగా నిలుస్తున్నది.. గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ కృషి చేస్తున్న�
Uddhav Thackeray | నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే మరోసారి విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర అభివృద్ధి గురించి బీజేపీ నేతలు గొప్పలు చెప్పడంప�
Ladoos thrown | బీహార్ అసెంబ్లీలో బుధవారం పెద్ద డ్రామా జరిగింది. కొందరు సభ్యులు లడ్డూలు విసురుకున్నారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలు పంపిణీ చేసిన లడ్డూలను బీజేపీ ఎమ్మెల్యేలు విసిరికొట్టారు. దీంతో ఇరు పార్టీల సభ్యుల మధ్�
Bandi Sanjay | బీజేపీలో ముసలం వెనుక కేంద్ర మంత్రి పదవికి సంబంధించిన పేచీ ఉన్నట్టు తెలుస్తున్నది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు మరో మంత్రి పదవి కేటాయిస్తారని ప్రచారం జోరుగా సాగింది.
Bandi Sanjay | బురదచల్లటమే పనిగా పెట్టుకున్నోడికి నిజాలతో పనిలేదు. నిరంతరం నిందలు మో పటానికే మొగ్గుచూపుతాడు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కోవలోకే వస్తారు. రాష్ట్రంలో వరుసగా వస్తున్న నోటిఫికేషన్లను అ�
PM Modi | భారీ వర్షాలకు నదులు ఉప్పొంగితే జరిగే నష్టం అపారంగా ఉంటుంది. నదుల తీరం వెంట ఉండే ప్రజల జీవితాలు తల్లకిందులవుతుంటాయి. తెలంగాణలో అయినా హిమాచల్ ప్రదేశ్లో అయినా నదులవల్ల నష్టం ఒకటే.