విశాఖ స్టీల్ప్లాంట్ రక్షణ బాధ్యత బీఆర్ఎస్దేనని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. రాజకీయ కుట్రలను అడ్డుకొని తీరుతామని, విశాఖ వాసులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని కొర్రీలు పెట్టినా రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. ధాన్యం క�
టెన్త్ హిందీ పేపర్ ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన కేసులో బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను వరంగల్ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసు విచారణ కోసం సోమవారం వరంగల్ పోలీసు కమిషరేట్లోని
నిజమే తెలంగాణ రాష్ట్రం కన్నా ఈ బీజేపీ ప్రధాని గొప్పేమీ కాదు. ఆత్మగౌరవం కోసం పోరాడి గెలిచిన రాష్ట్రం మీద వివక్ష చూపితే ప్రధానికి స్వాగతమెందుకు పలుకాలి? పార్లమెంట్ లో తెలంగాణ పుట్టుకనే అవమానించిన రోజును
బీజేపీ నేతలు ప్రింటింగ్ షాపుల నుంచి తెచ్చుకొనే నకిలీ డిగ్రీలపై ఆధారపడతారని ఆప్ విమర్శించింది. తన పార్టీ నాయకుల విద్యార్హతల పట్ల బీజేపీకి ఆందోళన లేదని, అసలు పట్టించుకోదని ఎద్దేవా చేసింది.
Cooking Oil | కేంద్రప్రభుత్వ ముందుచూపు లేని పాలన విధానం దేశానికి శాపంగా మారుతున్నది. దేశ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన విలువైన సంపద విదేశాల పాలవుతున్నది. కేంద్రప్రభుత్వం కేవలం వంట నూనెల దిగుమతి కోసమే రూ.లక్ష�
Bandi Sanjay | నిన్నటివరకూ ఫోన్ విషయంలో వివిధ రకాలుగా మాట్లాడి, చివరికి తాను ఫోన్ ఎందుకు ఇవ్వాలంటూ పోలీసులపై ఎదురుదాడి చేసిన సంజయ్.. ఇప్పుడు తాను వాడుతున్న ఫోన్ పోయిందని ఆదివారం సాయంత్రం తన కార్యాలయం నుంచి మె
PM Modi | గత 27 ఏండ్లుగా బీజేపీ పాలిస్తున్న గుజరాత్లో సరిపడా ఉపాధ్యాయులు లేక పిల్లలకు సరైన విద్య అందక ప్రాథమిక విద్యా వ్యవస్థ కునారిల్లుతున్నది. బీజేపీ నేతలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రంలోని పా�
కేంద్రంలోని బీజేపీ కుట్రలు, కుతంత్రాల పార్టీ అని, అబద్ధాలను ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్న పార్టీ అని బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.
తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలను రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ తిప్పికొట్టారు. బీజేపీవి అవకాశ రాజకీయాలని మండిపడ్డారు. ‘తెలంగాణలో కు�
అరాచక పాలన కొనసాగిస్తున్న కేంద్రంలోని బీజేపీని గద్దెదించేందుకు అన్ని పక్షాలు కలిసి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు, ది ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ కన్వీనర్ డాక్�
తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు సిద్ధమా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav) ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని ప్రధాని మోదీ (PM Modi) అనడం హాస్యాస్ప�