ఢిల్లీ శాసనసభలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ భారీ మెజారిటీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఆరోపించింది.
Petrol Price | ఒక వస్తువు ఉత్పత్తికి సంబంధించిన ముడిసరుకు ధరలు తగ్గితే.. అనుగుణంగా రిటైల్ మార్కెట్లో ఆ వస్తువు ధర తగ్గాలి. ఆ ప్రయోజనం అంతిమంగా వినియోగదారులైన ప్రజలకు చేరాలి. అయితే ఇంధన ధరల విషయంలో అలా జరుగడం లే�
Cantonment Elections | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ శుక్రవారం గెజిట్ విడుదల చేసింది. కేంద్ర రక్షణ శాఖ ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్ను కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికా�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగులు 72 గంటల సమ్మెకు దిగడంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.
అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలో ఇప్పటికే 600 మదర్సాలను మూసివేశామని, త్వరలో ఇతర మదర్సాలను కూడా మూసివేస్తామని పేర్కొన్నారు.
సరిహద్దు ప్రాంతాల్లో చైనా, ఇతర పొరుగు దేశాల చొరబాట్లు, భారత భూభాగాల ఆక్రమణల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పించుకోనే ధోరణితో వ్యవహరిస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.
అప్పటిదాకా సర్పంచ్ కూడా కాదు. కనీసం వార్డ్ మెంబర్ అయినా కాలేదు. అసొంటోడిని ఉద్యమ పార్టీ రెండు దశాబ్దాల కిందటనే అసెంబ్లీ పక్ష నేతను చేసింది. పార్టీలో పెద్దాయన తన పెద్దకొడుకు అంతటి గౌరవం ఇచ్చారు. పార్టీ�
దేశంలోని విపక్షాలన్నీ పార్లమెంట్, రాజ్యసభల్లో ఒక్కటవుతున్నాయి. ఆప్, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర 17 పార్టీలు ఇప్పుడు గౌతమ్ అదానీ స్కాం మీద జేపీసీ డిమాండ్ చేస్తున్నాయి.
బీజేపీపై ఉమ్మడిగా పోరు సాగించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ నిర్ణయించినట్టు ఎస్పీ నేత కిరణ్మయి నందా తెలిపారు.
భారతీయులకు తామేం తినాలి, ఎవరిని ఆరాధించాలనే దానిపై పూర్తి స్వేచ్ఛ ఉండాలని వారి అభిరుచులను వారిని నిర్ణయించుకునేందుకు అనుమతించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor)అన్నారు.
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనని మాటలను కూడా బీజేపీ ప్రచారం చేస్తూ క్షమాపణలు కోరుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ అన్నారు.