Fiscal Deficit | ‘డబుల్ ఇంజిన్' వృద్ధి అంటూ బీజేపీ నాయకులు చెప్తున్న పొడుగు మాటలన్నీ కేవలం గాలి మాటలేనని మరోసారి రుజువైంది. కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు (ఆదాయం, వ్యయం మధ్య తేడా) ఎఫ్ఆర్బీఎం చట్టంలో పేర్కొన్న దాని�
Akhilesh Yadav | ప్రతిపక్ష పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో రాజకీయంగా సమాధి తప్పదు. గతంలో ఇదే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్కు పట్టిన గతే బీజేపీకీ పడుతుంది. దే�
రాజ్యాంగ సంస్థను తమ జేబులో పెట్టుకొని మోడీ ఆడుతున్న నాటకాలకు తెర దించుతామని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. బీజేపీ అంటేనే భారతీయ జూమ్లా పార్టీ అని, అం�
‘పేపర్ లీకేజీ ఉదంతం మూలాలు తెలుసుకోకుండానే బీజేపీ, కాంగ్రెస్లు అర్థం లేని ఆరోపణలతో గాయి చేసేది రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మాత్రమే. ఇంకెన్నాళ్లీ మీ నాటకాలు.. ఇప్పటికే ఆందోళనలో ఉన్న యువతను తప్పుదోవ
అంతన్నారు..ఇంతన్నారే కేంద్ర ప్రభుత్వం.....బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ అన్నారే కేంద్ర సర్కారు......తిరిగి నెల రోజులు కాకముందే ఎన్నికలు రద్దు అంటూ నట్టేటా ఒగ్గేశారే కాషాయ సర్కారు అన్న చందంగా మారింది...కేంద్రంల�
తెలంగాణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఎంతోమందికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకతే ప్రమాణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన అనేక మంది కష్టపడి చదివి, ఎలాంటి పైర�
దృశ్యం సినిమా గుర్తుందా.. ‘ఘటన జరిగిన రోజు మనం ఇక్కడ లేము.. మనం ఏదీ చూడలేదు.. వినలేదు’ అని వాళ్లంతా ఫిక్స్ అయ్యి, ఎదుటివారిని నమ్మించేందుకు ప్రయత్నిస్తారు.
Gongidi Suntiha | మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో బ
ఎస్సీ వర్గీకరణ చేసే ప్రసక్తే లేదంటూ బీజేపీ ఎస్సీమోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్సింగ్ ఆర్య చేసిన వ్యాఖ్యలను టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ శనివారం ఓ ప్రకటనలో ఖండించారు. బీజేపీ దళితుల వ్యతి�
Bandi Sanjay | మహిళలపై సామెతలను ప్రయోగిస్తూ ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ హెచ్చరించింది. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపట�
Kiren Rijiju | మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై వ్యాఖ్యలు చేసిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్పై కొన్ని అల్లరి మూకలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశాయి. ఇది అధికార బీజేపీ కార్యకర్తల పనేనని పేర్కొంటూ పలువురు విపక్ష పార్ట�
వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో తమ పార్టీ పొత్తును కొనసాగిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ అధిష్ఠానాన్ని ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై హెచ్చరించారు.
ఢిల్లీ శాసనసభలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ భారీ మెజారిటీ కలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం పేరుతో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నదని ఆ పార్టీ ఆరోపించింది.