తనకో నీతి, పరులకో నీతి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ఇది. విపక్షాల మీద ఊ అంటే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్రం, తనకు సంబంధించిన వారి మీద ఎంతటి తీవ్ర ఆరోపణలు వచ్చినా చర్యలు తీ�
బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని, ఈడీ, సీబీఐ పేరిట ప్రతిపక్షాలపై వేధింపులకు దిగుతున్నదని జాతీయ ఎంబీసీ సంఘాల సమితి కన్వీనర్ కొండూరు సత్యనారాయణ మండిపడ్డారు.
వరుసగా రెండో రోజు.. మళ్లీ ఏకధాటిగా పది గంటలపాటు విచారణ.. అయినా ఎమ్మెల్సీ కవిత మొఖంలో అలుపులేదు.. చిరునవ్వు చెరిగిపోలేదు. ఎంత ధైర్యంగా లోపలికి వెళ్లారో.. అంతే ఉత్సాహంగా విజయచిహ్నం చూపిస్తూ బయటకు వచ్చారు. ఈడీ �
పశ్చిమబెంగాల్పై కేంద్రం చూపుతున్న వివక్షను నిరసిస్తూ తాను 29 నుంచి రెండు రోజులపాటు ధర్నా చేపట్టనున్నట్టు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మంగళవారం ప్రకటించారు.
మత చిచ్చు పెట్టటమే అధికారానికి దగ్గరి దారి అనీ, జాతి సంపదను కొందరు కార్పొరేట్ గద్దలకు పంచి పెట్టటమే ఆర్థిక విధానం అనీ అనుకునే వాళ్లు దేశాన్ని ఏలుతున్న సమయం ఇది.
బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలకు సన్నద్ధమవుతోంది. అధిష్టానం ఆదేశించడంతో గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా నిర్వహించేందుకు పార్టీ ముఖ్య నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ, వరంగల్�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై కాలుమోపితే తన్ని తరిమికొడతామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల సంఘటన్ అల్టిమేటం జారీ చేసింది.
అత్యున్నతమైన గవర్నర్ వ్యవస్థకు కళంకం తీసుకురావొద్దని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ విజ్ఞప్తి చేశారు.
‘ఇంట్లో ఎన్నో అనుకుంటాం. ఇంటిమీదికి ఇతరులు వస్తే మాత్రం ఇంట్లో ఉన్నవాళ్లమంతా ఏకమవుతాం’ అని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిరూపిస్తున్నాయి. ‘మనమంతా బలగం. మన బలం కేసీఆర్' అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల �
మోదీ 2014లో అధికారం చేపట్టిన వెంటనే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. అటవీ చట్టాలను, భూసేకరణ చట్టాలను కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్చారు.