దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలి జైలుకు వెళ్లి వచ్చిన రేపిస్టుకు బీజేపీ రాచమర్యాదలు చేసింది. గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై కూర్చోబెట్టింది. బీ�
ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీలకు, ప్రజలకు సందేశాలు, సంకేతాలను అందిస్తుంటయి. వాటిని ఒడిసి పట్టుకుంటే, లోటుపాట్లను సవరించుకొని ముందుకెళ్లగలుగుతాం. అది పార్టీలకు, ప్రజలకు, సమాజానికి శ్రేయోదాయకం.
అబ్కీ బార్ కిసాన్ సర్కార్.. జై కిసాన్.. జై కేసీఆర్.. దేశ్కి నేత కేసీఆర్' నినాదాలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని కంధార్ లోహలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది.
తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే కార్�
విద్యుత్ గరిష్ట డిమాండ్ (పీక్ డిమాండ్) వేళల్లో వాడిన కరెంటుకు 20 శాతం చార్జీలు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్
కాంగ్రెస్ నేత, రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) సత్యాగ్రహంలో పాల్గొని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.
CM KCR | దేశంలో పెట్టుబడుల రాకను అడ్డుకొంటున్న ఆ అదృశ్య శక్తి మరేదో కాదు.. అధికార బీజేపీ ప్రభుత్వమే. అంటే సర్కారు అసమర్థ, అనాలోచిత,ముందుచూపులేని విధానాలే.. పెట్టుబడులు రాకపోవడానికి కారణం. ఇది ఎవరో అన్న మాట కాదు..
ప్రజల కోసం పనిచేసేది భారత రాష్ట్ర సమితి ఒక్కటేనని, చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ను అధికారంలోకి తెస్తాయని ప్రభుత్వ విప్గంప గోవర్ధన్ అన్నారు. తొమ్మిదేండ్ల క్రితం తెలంగాణ ఎ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సీఆర్పీసీ 91 కింద సిట్ శనివారం రెండోసారి నోటీసు జారీచేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యాలయం లో సిట్ ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత కేసులో ఫిర్యాదుదారుడు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ గురించి ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. గతంలో అతని ఇంటి పేరు ‘భూత్వాలా’. అయితే 1988లో ఆయన తన ఇంటిపేరును మోదీగా మార�
కర్ణాటక అసెంబ్లీకి (Karnataka Assembly Elections)త్వరలో ఎన్నికలు జరుగునున్నాయి. ఇంకా నోటిఫికేషన్ వెలువడనప్పటికీ రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఈ క్రమంలో కాంగ్రెస�