BJP | పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని పార్లమెంటు సెక్రటేరియట్ ఆగమేఘాలమీద రద్దుచేసింది. కానీ, కర్ణాటకలో జైలు శిక్ష పడిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల విషయంలో మా�
ధర్మపురి కుటుంబంలో రాజకీయ అలజడి రేగింది. అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు బహిర్గతమైంది. కాంగ్రెస్లో చేరిన కొన్ని గంటల్లోనే డి.శ్రీనివాస్ ‘రాజీ’నామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. డీఎస్, ఆయన �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టే కుట్రలు పన్నుతున్నదని, వాటిని తిప్పికొడతామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కే
బిల్కిస్ బానోపై గ్యాంగ్ రేప్ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించిన రేపిస్టుతో గుజరాత్లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే వేదిక పంచుకోవడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ అంటే కొత్త నిర్వచనం చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు. బీజేపీ అంటే ‘బలాత్కార్ జస్టిఫికేషన్ పార్టీ’ అని తనదైన శైలిలో నిర్వచించారు.
గుజరాత్ బీజేపీ ప్రభుత్వం అదానీ సంస్థల నుంచి కొనుగోలు చేసే విద్యుత్తు ధరను రెండేండ్లలోనే అడ్డగోలుగా పెంచింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర విద్యుత్తు మంత్రి దేశాయ్ సోమవారం అసెంబ్లీలో వెల్లడించారు.
ఇంట్లో గుట్టలుగా అక్రమ నగదు దొరికినా 25 రోజులుగా బయట యథేచ్ఛగా తిరుగుతున్న బీజేపీ ఎమ్మెల్యే మండల్ విరూపాక్షప్పను ఎట్టకేలకు సోమవారం కర్ణాటక లోకాయుక్త పోలీసులు అరెస్టు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్ను కర్ణ�
ఢిల్లీ సర్కారు, ఎల్జీ మధ్య మరో వివాదం తలెత్తింది. ఉచిత విద్యుత్తు పథకాన్ని అడ్డుకునేందుకు ఎల్జీ సక్సేనా కుట్రలు పన్నుతున్నారని, విద్యుత్తు సంస్థలతో కుమ్మక్కయ్యారని మంత్రి ఆతిశీ ఆరోపించారు.
కేంద్రంలోని మోదీ (PM Modi) ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సీపీఎం (CPM) తిప్పికొడుతుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం (Tammineni Veerabhadram) అన్నారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ పుంజుకొంటున్నది. గులాబీ పార్టీలో చేరికల జోరు కొనసాగుతున్నది. ఎన్సీపీ, శివసేన, బీజేపీ తదితర పార్టీల నుంచి నేతలు బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు.
మహారాష్ట్ర గడ్డ మీద గులాబీ జెండా ఎగురకూడదు.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట జనం వినకూడదనే మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు కుట్రలను ప్రజలు ఛేదించారు.
మతోన్మాద శక్తులను రెచ్చగొడుతూ.. కులాలు, మతాల మ ధ్య చిచ్చు పెడుతున్న బీజేపీకి దేశాన్ని పాలిం చే హక్కు లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యు డు విజ్జుకృష్ణన్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న �
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొ�