ఆయుష్మాన్ భారత్పై కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు సమాధానాలు ఇచ్చింది. నోటికొచ్చినట్టు సమాధానం చెప్పింది. ఒకే ఎంపీ అడిగిన రెండు ప్రశ్నలకు.. ఒకే రోజు రెండు విభిన్న వివరాలు ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రం రాక ముందు, ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందని..ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల బతుకులు మారుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని నల్లపోచమ్మ సమ�
Judicial System |న్యాయవ్యవస్థ తూకంపై రాజదండ ప్రహారం ప్రజాస్వామ్యానికి ప్రమాదం తెచ్చిపెడుతున్నది. నిరంతర జాగరూకతే ప్రజాస్వామ్యానికి చెల్లించుకోవాల్సిన మూల్యం అని పెద్దలన్నారు.
Medicine Price Hike |జ్వరం, బీపీ, రక్త హీనత, డయాబెటిస్, గుండె జబ్బులకు వాడే అత్యవసర ఔషధాలు, మెడికల్ డివైజ్ల ధరలు భారీగా పెరిగాయి. అత్యవసర జాబితాలో ఉన్న 800 రకాల ఔషధాల ధరలను కేంద్రప్రభుత్వం ఏకంగా 12.12% పెంచింది. ఈ మేరకు జాత�
అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ సహా ఇతర విపక్ష ఎంపీల ఆందోళనలు మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయసభల్లో కొనసాగాయి. అదానీ సంగతి తేల్చాల్సిందేనని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. అదానీ
మనమెక్కడ? .. ఈ ప్రశ్న కేంద్రంగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడొక ఆసక్తికర అంతర్మథనం జరుగుతున్నది. ఏపీ నాయకుల్లో, మేధావుల్లో, విద్యావంతుల్లో, సాధారణ పౌరుల్లోనూ లోతైన సాలోచన సాగుతున్నది.
రాష్ర్టాన్ని అభివృద్ధి పరిచే ఆలోచన బీజేపీకి లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్పా.. రాష్ర్టానికి ఏం చేశారో.. ఏం చేస్తారో.. చెప్పడం లేదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆ�
తుగ్లక్ లేన్లో ప్రభుత్వం కేటాయించిన బంగ్లా ఖాళీ చేయాలంటూ లోక్సభ కార్యదర్శి పంపిన నోటీస్లోని ఆదేశాలకు తాను కట్టుబడి ఉంటానని కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ అన్నారు.
గులాబీ జెండాతోనే తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దశాబ్దాల తరబడి మునుగోడు నియోజకవర్గాన్ని పట్టి పీడించిన ఫ్లోరైడ్ సమస్యను కేవ�
విపక్షాల అబద్ధపు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని గొల్లపల్లిలో పది గ్రామాల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధు�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల వారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు.