సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న వేళ మత ఘర్షణలను బీజేపీ పావుగా ఉపయోగించనున్నదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్లో ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలు అందుకు ‘ట్రై
‘భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీయే తెలంగాణవాసులకు శ్రీరామరక్ష. 60 లక్షల సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీ మనది. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ సునాయసంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది..’ అని మాజీ ఎమ్మెల్స�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి బువ్వ పెట్టే స్థాయికి ఎదిగిందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందని గడప లేదని, సబ్బండ వర్గాల�
తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్, బీజేపీలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్ర
PM Modi | విద్య.. మనిషి జ్ఞానానికి, సంస్కారానికి ఆధారం. విద్య.. ఏ వ్యక్తి అయినా గర్వంగా, గొప్పగా చెప్పుకోగలిగే ఆస్తి. ఎంతోమంది ఉన్నత విద్యలో తాము సాధించిన పట్టాల వివరాలను పేర్ల వెనుక గొప్పగా రాసుకొంటారు.
ఇతర పార్టీల నాయకులు చేసే చిల్లర రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కుభీర్లోని ఓ జిన్నింగ్ మిల్లులో బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు ఎన్నీల అనిల్ అధ్యక్ష�
పసుపుబోర్డు హామీతో పంగనామాలు పెట్టడంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ రైతులు కన్నెర్ర చేశారు. నిజామాబాద్లో పసుపుబోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని ఈ నెల 29న (బుధవారం) కేంద్ర వ
Mehul Choksi | రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిండా ముంచి దేశం నుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ వంటి ఆర్థి
బీజేపీ ధరలు పెంచితే బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను పంచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం శివ్వంపేట మండలం దొంతి గ్రామ సమీపంలోని జీవన్దివ్య గార్డెన్లో బీఆర్ఎస్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశ ప్రతిష్ట మసకబారిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నిడమనూరు మండల కేంద్రంలో 13 గ్రామపంచాయతీలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులతో శుక్
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతున్నట్టు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకటరెడ్డ
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని భారత్ ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో బీఆర్టీయూ జిల్లా అధ్యక్ష�
ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) నిర్వాకాన్ని ఎండగడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ‘పసుపు బోర్డు.. ఇది మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని పేర్కొంటూ పసుపు రంగు ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు.
PM Modi | కేంద్రంలోని బీజేపీ సర్కారు హయాంలో భారత్ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ.15.4 లక్షల కోట్ల అప్పులు చేయడానికి నిర్ణయించిన కేంద్రం.. తొలి ఆరు నెలల్లో రూ.8.88 లక్షల కోట్ల రుణ సమీకరణకు నిర