ఏడున్నర దశాబ్దాలుగా దేశాన్ని దోచి కార్పొరేట్ శక్తులను పెంచిపోషిస్తున్న కాంగ్రెస్, బీజేపీలను రాబోయే రోజుల్లో బొందపెట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలను కోరారు.
కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వం అధిక ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతుంటే, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూ�
పశ్చిమబెంగాల్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. హుగ్లీలో బీజేపీ ఆదివారం చేపట్టిన శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఘర్షణ చోటుచేసుకొన్నది.రాళ్ల దాడుల నేపథ్యంలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించ
ఈ నెల 8న రాష్ర్టానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి తెలిపారు. ముందుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందే
BJP | కుల, మతోన్మాదులు, బీజేపీ చేతిలో ఉన్న దేశాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యతని పెద్దపల్లి ఎంపీ(Pedpadalli MP)బోర్లకుంట వెంకటేశ్ నేతకాని పిలుపునిచ్చారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel plant) ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలని, కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానుకోవాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆ�
Recruitment Scam | ప్రభుత్వ ఉద్యోగం కోసం ఏండ్లకేండ్లు ఎదురుచూశారు. చివరకు 2021లో సర్కారు నోటిఫికేషన్ విడుదల చేసింది. వేల మంది సంబురంగా దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూ కోసం రావాలంటూ 890 మందితో కూడిన మెరిట్ జాబితాను ప్రభుత్�
Telangana | ‘టీఎస్పీఎస్పీ ఉద్యోగాల కోసం 30 లక్షల మంది దరఖాస్తు చేశారు. పేపర్ లీకేజ్తో వారంతా కష్టాలు పడుతున్నారు’ ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతలు నిత్యం చేస్తున్న విమర్శ ఇది. వీరి మాటలను చూసి నిరుద్యోగులే
బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో ఎక్కడ బహిష్కరిస్తా రో అన్న భయంతో ముందుగానే రాజీనామా డ్రా మాకు తెరలేపారు కొందరు నాయకులు.. పార్టీ మారేందుకు సిద్ధమై హీరోలు అయిపోదామనుకున్నారు.. క�
కన్నడనాట ఇప్పటికే ఎన్నికల నగారా మోగింది. వచ్చే నెల 10న జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ తమ ప్రచారాన్ని ప్రారంభించేశాయి. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపె
మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడం తప్ప మోదీ పాలనతో ఒరిగిందేమీ లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం కందుకూరులోని ఓ ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళ�