రాష్ట్రంలోని బీజేపీ ఎంపీల్లో ఇద్దరు ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లతో గ్రాడ్యుయేట్లుగా చెలామణి అవుతున్నట్టు విమర్శలు ఉన్నాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
చదువు ఎవరికైనా గర్వకారణం. మన చదువుకు కొలమానం డిగ్రీ. ఎవరైనా తమకున్న డిగ్రీలను గొప్పగా ప్రదర్శించుకుంటారు. నలుగురికీ తెలుపాలనుకుంటారు. పాత రోజుల్లోనైతే డిగ్రీ సర్టిఫికెట్లను ఫొటో ఫ్రేమ్ కట్టి ఇంటిలో గ�
వరుసపెట్టి పేపర్ లీకేజీ కుట్రలకు పాల్పడుతూ ఆ నేరం ప్రభుత్వానిదేనని వేలెత్తి చూపుతున్న తొండి సంజయ్.. మిగిలిన నాలుగు వేళ్లు తన వైపే చూపుతున్న సంగతి గమనించటం లేదు. అధికార దాహంతో లక్షలాది మంది విద్యార్థుల
మహిళలపై, వారి వస్త్రధారణపై, ప్రజల ఆహార అలవాట్లపై, కుల మతాలపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారింది. క్షేత్రస్థాయి నాయకులు తెలిసో, తెలియకో మాట్లాడి ఉంటారని సరిపెట్టుకోవడానికి కూ
దేశానికి బీజేపీ ప్రమాదకరశక్తిగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మగ్దూంభవన్లో మంగళవారం ఏర్పాటు �
బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు హాలాడి శ్రీనివాస్ శెట్టి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. హిందుత్వ ప్రభావం అధికంగా ఉన్న ద
Mughal History | ఇక చరిత్ర పుస్తకాల్లో మొఘల్ సామ్రాజ్యం అనే పాఠం కనిపించదు. 12వ తరగతి చరిత్ర పుస్తకంలోని ‘మొఘల్ సామ్రాజ్యం’ చాప్టర్లను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ
Minister KTR | ప్రధాని మోదీ ఏం చదివారో బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో పలువురు బీజేపీ నేతల విద్యార్హతలు, వాళ్ల నకిలీ సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు బీజే
Telangana | జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామ శాఖ బీజేపీ అధ్యక్షుడు బక్కశెట్టి శ్రీనివాస్, నమిలకొండ గ్రామానికి చెందిన మల్యాల కాంతమ్మకు రైతుబీమా పథకం కింద మంజూరైన రూ.5 లక్షల రైతుబీమా ప్రొసీడింగ్ ప�
అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తూ సీఎం కేసీఆర్ జనరంజక పాలన సాగిస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు(ఎం) మండలం కూరెళ్లలో నిర్వహించిన బీఆర్ఎ
వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై ఉమ్మడిగా పోరాడాలని విపక్షాలు నిర్ణయించాయి. సోమవారం డీఎంకే నిర్వహించిన ‘సామాజిక న్యాయం’ సదస్సుకు పలు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు.
‘ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం’ అని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఎప్పుడో గాలిలో కలిసిపోయింది. పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలు తేవడం, ఉద్యోగాలు కల్పించడం చేతగాక.. ‘పకోడీ వేసుకోవడం కూడా ఉపాధి కిందిక�
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన కర్ణాటకలోని కుడ్లిగి నియోజకవర్గ ఎమ్మెల్యే గోపాలకృష్ణ కాంగ్రెస్లో చేరారు. వచ్చే నెల 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు ముందు గోపాలక�