ప్రభు త్వ రంగ సంస్థల రక్షణే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ లక్ష్యమని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కార్మ�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తోసిపుచ్చారు. కాషాయ పార్టీ మేనిఫెస్టోను బోగస్ అని ఆయన అభివర్ణించారు.
డాటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో వేల మంది అమాయకులను మోసగించి భారీగా డబ్బు దండుకున్న సిద్దిపేట జిల్లా బీజేపీ నాయకుడు గడగోని చక్రధర్గౌడ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
The Kerala Story | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు నాలుగు రోజుల ముందు మే 5న విడుదల కాబోతున్న చిత్రం ‘ది కేరళ స్టోరీ’ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది. దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయం�
BJP | దేశంలో బీజేపీ పాలకులు అవలంభిస్తున్న ఉన్మాద రాజకీయం, ఫాసిస్ట్ భావజాలానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(CPI Secretary Sambasiva Rao) పేర్కొన్నారు.
బీజేపీ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని కాషాయ పార్టీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, పేదరికం వంటి ప్రధాన సమస్యల నుంచి బీజేపీ ప్రజల దృష్టిన�
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయం ఖాయమని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సొం�
కర్ణాటక ఎన్నికల తర్వాత పాట్నాలో విపక్ష పార్టీల నేతల సమావేశం జరిగే అవకాశం ఉన్నదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ శనివారం అన్నారు. విపక్షాల ఐక్యతపై చర్చిస్తామన్నారు.
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సొంతంగా చేయించుకునే సర్వేల్లోన�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన ప్రాంతీయ, జాతీయ మీడియా సర్వేలు, ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేల్లో.. ఏ ఒక్కటీ బీజేపీ తిరిగి అధికారంలోకి వస
బీఆర్ఎస్లో చేరికల పర్వం కొనసాగుతున్నది. తాజాగా శుక్రవారం మహేశ్వరం మండలం ఎన్డీ, దయాలగుండు తండాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నేతలు 200 మంది మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నార�
పొదలో పులి పొంచి ఉంది. మేత కోసం వచ్చిన ఆవు మీద పంజా విసరడానికి సిద్ధమైంది. “ఇంటి వద్ద దొడ్లో నా చిన్ని ల్యాగ ఉంది. నా పాల కోసం అది ఎదురు చూస్తుంది. కొంచం సమయమివ్వు. ఇంటికెళ్లి దానికి పాలిచ్చి, ఆకలి తీర్చి మళ్�
అదేదో టీవీ యాడ్ లో...ఏం నడుస్తున్నదని అడిగేతే...అంతా ఫాగ్.. నడుస్తున్నదని చెప్పినట్లు...దేశంలో ఏం నడుస్తున్నదని ప్రశ్నిస్తే....అంతా ప్రధాని మోదీ..‘మన్ కీ బాత్' గురించిచెబుతున్నారు. ఏ పేపర్లో చూసినా, ఏ టీవీ ల�