పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీలో నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గమన్నారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.
టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర బయటపడిన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నప్రతాల లీకేజీలోనూ ఆయన పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీలో రెండో ప్రధాన నిందితుడు, �
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
ఎస్సెస్సీ హిందీ ప్రశ్నపత్రం కాపీయింగ్ వ్యవహారంలో పట్టపగలు అడ్డంగా దొరికిన దొంగ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు విమర్శించారు.
తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్ర సున్నా అని, కేంద్రమే నిధులిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశా�
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కుట్ర బీజేపీ నాయకులదేనని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. విద్యార్థుల జీవితాలతో బీజేపీ నాయకులు ఆడుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదో తరగతి పరీక్షలను అపహస్యం చేసేందుకు పెద్ద కుట్ర జరిగిందని, రాష్ర్టాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు.
దేశంలో అన్ని వర్గాల ప్రజలను దోచుకొని కార్పొరేట్లకు మాత్రమే లాభం చే కూర్చుతున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తమ పోరాటం ఆగదని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత బినోయ్ విశ్�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన దుర్మార్గానికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీల కుట్రదారు బండి సంజ
ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని స్వయంగా ఆ పార్టీ శాసనమండలి సభ్యుడే వ్యాఖ్యానించారు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ ఆయనూరు మంజునాథ్ సోషల్మీడియాలో చేసిన వ్యాఖ్యలు ప్రస్త