Bandi Sanjay | పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఫొటోను ఉద్దేశపూర్వకంగా పరీక్ష కేంద్రం నుంచి బయటికి తెప్పించి.. పరీక్ష జరుగుతున్నప్పుడే సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ
బీజేపీ తెలంగాణకు పట్టిన పీడ అని, సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగా�
టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమంటున్నారు. తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడు
పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న బండి సంజయ్కుమార్ వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు.
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకొంటున్నది. 14 కీలకమైన రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేసేందుకు రా
Minister Harish Rao | నాలుగేండ్ల క్రితం వచ్చిన మెడికల్ కాలేజీకి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారట.. నాలుగేళ్ల క్రితం వచ్చిన ఎయిమ్స్ మెడికల్ �
NCERT | నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ప్రకారం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) చేపడుతున్న పాఠ్యాంశాల సవరణ తీవ్ర వివాదాస్పదమౌతున్నది.
BJP | పొద్దున లేస్తే ప్రజలకు నీతిబోధలు చెప్పే నాయకుడు. ఆ నాయకుడే నిత్యం తన భార్యను వేధిస్తూ.. అదనపు కట్నం తేవాలని పుట్టింటికి పం పించాడు. ఆయనే బీజేపీ సైనిక విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు, సిద్దిపేట జిల్లా మద్ద�
Bandi Sanjay | పదో తరగతి హిందీ ప్రశ్నపత్ర లీకేజీ నిందితుడు బూరం ప్రశాంత్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య దశాబ్దానికి పైగా సంబంధం ఉన్నది. ఏ సమయంలోనైనా సరే బండిని కలవాలంటే ప్రశాంత్కు స్పెషల్ ఎంట్ర�
బండి సంజయ్ డైరెక్షన్లోనే పేపర్ లేకేజీ జరిగిందని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి బీజేపీ స్వార్థ రాజకీయాలతో విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమడుతోందన�
బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, మద్దతు చూసి ఓర్వలేక బీజేపీ నీచ రాజకీయాలకు దిగజారుతున్నదని వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేట, వరంగల్తూర్పు ఎమ్మెల్యేలు పెద్�
కేంద్రంలోని బీజేపీ కుట్రలో భాగంగానే పేపర్ లీకేజీ అని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. లీకేజీల వెనుక మోదీ నమో సంస్థ కుట్రలున్నాయన్నారు. బుధవారం సాయంత్రం హనుమకొండలోని మంత�
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీలో వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర దాగి ఉన్నట్లు స్పష్టమైంది. ఈమేరకు విచారణ జరిపిన పోలీసులు ప్రధాన నిందితుడు(ఏ1)గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రెండో నిందితుడి(ఏ2)గా మాజ�