BJP Ruling States | గురివింద తన కింద నలుపు ఎరగదన్న చందంగా ప్రధాని మోదీ హైదరాబాద్లో శనివారం తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాలు అవినీతిలో పీకలలోతు కూరుకుపోయిన విషయాన్ని మరిచి చేసిన �
కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ ఫలాలు అందాయని, గడప గడపకూ ప్రభుత్వ పథకాలు చేరాయని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ కన్�
సింగరేణిని ప్రైవేటీకరిస్తే బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు సమాధి కడతారని సీపీఎం వర్ని ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ అన్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై పలు గ్రామాల్లో నాయకులు శనివారం నిరసన వ్యక్తంచే�
రాష్ట్ర అభివృద్ధికి పైసా ఇవ్వని ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు స్వాగతం పలకాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్కీంల పార్టీ అయితే, బీజేపీ స్కాంల పా�
తెలంగాణ పై మోదీ వివక్ష ను ప్రజలు గ మనించాలని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవ ణ్ కోరారు. అసత్యప్రచారాలు, మత విద్వేషాలు, ఎమ్మెల్యేలను కొనైనా ప్రభుత్వాన్ని కూల్చేయాలని యత్నించిన బీజేపీ చర్యలను ప్రజలు మరచిపోరని
కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ఉత్తరాల ఉద్యమానికి బెంగాల్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రాష్ర్టానికి ఉపాధి హామీ పథకం నిధులు నిలిపివేయడంతో కోట్లాది మంది కూలీలు ఆకలితో అల్లాడుతున్నారని టీఎంసీ జాతీయ ప్రధా
PM Modi | కేంద్రం మాటలు.. చేతల్లో కనిపించడం లేదు.. జనాల కష్టాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. నగరంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఉప్పల్- నారపల్లి, గోల్నాక- రామంతాపూర్ ఫ్లైఓవర్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి.
PM Modi | మోదీ మళ్లీ తెలంగాణ బాట పట్టారు. ఎ ప్పుడూ ఉత్త చేతులు ఊపుకుంటూ రావడం, రాజకీయం చేసి పోవడం ఆయనకు అలవా టు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మోదీ.. ఈసారి ఉత్త చేతులతో వస్తే ఉపేక్షించేది లేదని తెలంగాణ ప్రజలు తె�
Vande Bharat | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సికింద్రాబాద్లో వందే భారత్ రైలును ప్రారంభించబోతున్నారు. ఇందుకు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. ఇదే మొదటిసారిగా అన్నట్టుగా గప్పాలు కొడుతున్నది. నిజానిక
వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎమ్మె ల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఫిల్టర్బెడ్లో ఇటీవల పలు మరమ్మత్తు పనులను యుద్ధ ప్రా�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొడుదామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గౌరవెల్లి ప్రాజెక్టు నెలరోజుల్లో పూర్తవుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ స్పష్టం చేశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మండలాధ్యక్షుడు మా�
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఈ కేసులో ఏ1 గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఏ2గా బూర ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా శివగణేష్, ఏ5గ�