Karnataka Assembly: ఓట్ షేర్లో కాంగ్రెస్ దూసుకెళ్లింది. ఆ పార్టీకి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 43 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి కేవలం 36 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ప్రధాని మోదీ తన రోడ్షోలతో ఆకట్టుకున్నా..
కర్ణాటకలో 40 శాతం కమీషన్ బీజేపీ (BJP) ప్రభుత్వాన్ని ప్రజలు మట్టికరిపించారు. ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న సీఎం బొమ్మై (CM Bommai) కేబినెట్లోని మంత్రులు (Ministers) ఒక్కొక్కరుగా ఓటమి చవిచూస్తున్నారు.
Karnataka Results | కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో (Karnataka Results) కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్ (Congress) పార్టీ ముందంజలో కొనసాగుతోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Karnataka Elections) కొనసాగుతున్నది. అధికార బీజేపీకి (BJP) కన్నడ ఓటర్లు షాకివ్వడంతో కాంగ్రెస్ పార్టీ (Congress party) అధికారం చేజిక్కించుకునే దిశగా సాగుతున్నది. హస్తం పార్టీ అభ్యర్థులు 117
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) కౌంటింగ్ కొనసాగుతున్నది. అధికార బీజేపీ (BJP) కంటే కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నది. ఇక సొరబ (Sorab) స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప (Former CM S. Bangarappa) కుమారుల మధ్య ప�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly elections) ఓట్ల లెక్కింపు (Counting) కొనసాగుతున్నది. అవినీతిలో కూరుకుపోయిన అధికార బీజేపీకి (BJP) ఓటర్లు షాకిచ్చారు. తొలిరౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ (Congress) ఆధిక్యంలో కొనసాగుతున్న
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) విజయంపై కాంగ్రెస్ (Congress) పార్టీ ధీమాగా ఉన్నది. ఢిల్లీలోని (Delhi) పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబురాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పార్టీ ఆఫీస్ వద్ద పెద్దసంఖ్యలో గుమికూడిన �
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అలసిసొలసిన నేతలు రిలాక్స్ కోసం రహస్య ప్రాంతాలకు తరలివెళ్లారు. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ఫ్యామిలీతో సింగపూర్ వెళ్లారు. పాలకపక్షం బీజేపీ కంటే కాంగ్రెస్కు స్వల్ప
‘మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఎలా, ఎప్పుడునేది అడగొద్దు. ప్లాన్-బీ గురించి కేంద్ర, రాష్ట్ర నాయకులతో చర్చిస్తాం’ అంటూ కర్ణాటక రెవెన్యూ మంత్రి అశోక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో కలకలం రేప
కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య పోటాపోటీ ఉంటుందని చాలా సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో ఆ పార్టీల నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సంకీర్ణం తలెత్తితే ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై జనతాదళ్(�
రెజ్లర్లపై తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని వాధిస్తున్న బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్కు రెజ్లర్లు గట్టి సవాల్ విసిరారు. తాము చేస్తున్న ఆరోపణలు నిజమేనని లై డిటెక్ట�
బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న బీహార్ సీఎం నితీశ్కుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కలిసి మాట్లాడిన మరుసటి రోజే బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఝలక్ ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లాకేంద్రంలో గురువారం బీజేపీ నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. 50 వేల మందితో నిరుద్యోగ మార్చ్ జరుపుతామని గొప్పలకు పోయిన కమలం పార్టీ.. తీరావచ్చిన జనాన్ని చూసి షాక్కు