Essential Commodities Price | భారత్-నేపాల్ సరిహద్దును ఉత్తరాఖండ్లోని సమీప గ్రామస్థులు ఇటీవల తరచూ దాటుతున్నారు. విషయం ఏంటా అని ఆరా తీస్తే... దేశంలో టమాటాల ధరలు ఆకాశాన్నంటడంతో వాటిని కొనుగోలు చేసేందుకు పక్క దేశానికి సాహస�
రైతు సమస్యలపై చర్చించేందుకు మహారాష్ట్రలోని షిండే-బీజేపీ ప్రభుత్వం నిరాకరించడంతో ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే గందరగోళం మధ్య వాయిదా పడ్డ�
ఇటీవల పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ అధికారంలోని మమతా బెనర్జీ ప్రభుత్వంపై కక్ష కట్టినట్టు కనిపిస్తున్నది. మమత ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ఇక ఎంతోకాలం ఆమె పార్టీ అధికారంల�
సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఉచిత కరంట్ వద్దన్న కాంగ్రెస్ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇవ్వని హామీలను సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, కాంగ్రెస్, బీజేపీ నేతలు చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
Mamata Banerjee's government Will Collapse | పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం ఐదు నెలల్లో కూలిపోతుందని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు మళ్లీ ఊహాగానాలు చేస్తున్నారు. టీఎ�
Manipur | మణిపూర్లో హింసాకాండపై మౌనం వహిస్తున్న బీజేపీకి సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రత్యేక పాలనకు అనుమతులు ఇవ్వాలంటూ కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఓవైపు డిమాండ్ చేస్తుండగా.. మరోవైప
రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్సింగ్ దోతాస్ర సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు బీజేపీ, ఆరెస్సెస్తో అంటకాగుతున్నారని గోవింద్సింగ్ తెలిపారు. రాష్ట్ర పార్టీ కార్�
మతాన్ని కేంద్రీకృతంగా చేసుకుని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతిని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలనుకుంటున్నదని సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.
రాజకీయ ప్రత్యర్థులపై బురద జల్లడానికి సోషల్ మీడియాకు మించిన అస్త్రం మరొకటి లేదు. వీటిలో బీజేపీ సోషల్ మీడియాకు మించింది లేదని గిట్టని పార్టీలు సైతం కితాబు ఇస్తుంటాయి. ప్రత్యర్థులపై బురద జల్లడం ఒక్కటే క�