పరీక్ష పత్రాల లీకేజీని సాకుగా చూపి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతను రెచ్చగొట్టి పక్కదారి పట్టించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి.
దేశంలో రాజ్యాంగబద్ధ ఉన్నత పదవుల్లో ఉన్న వారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రాజకీయ పావులుగా మారి పనిచేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు.
టెన్త్ హిందీ పేపర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సంజయ్ విచారణ వ్యవస్థను బెదిరిస్తున్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ఇన్నాళ్లలో ఎప్పుడూ లేని విధంగా తనపై వ్యక్తిగత ఆరోపణలు �
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గ్రామాలు, పట్టణాలకు అవార్డులు వస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ అన్ని విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మంగళవారం ఓ వార్తాపత్రికక
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) పోటీ చేసేందుకు మాజీ సీఎం జగదీష్ షెట్టార్కు బీజేపీ కేంద్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇతరులు బరిలో నిలిచేందుకు వీలుగా పోటీ నుంచి తప్పుకోవాలన�
తన పేరు చివర ఎంపీ పదవి, పదాన్ని బీజేపీ తొలగించినా వయనాద్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా తనను నిరోధించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
KS Eshwarappa: ఈశ్వరప్ప బీజేపీని వీడారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన ఆ పార్టీకి ఈ విషయాన్ని తెలిపారు. జేపీ నడ్డా లేఖ కూడా రాశారు. అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం అవుతున్న నేపథ్యంలో.. ఈశ్వరప్ప ఈ
UP | వాళ్లంతా పవర్ ప్లాంట్లలో పనిచేసే కార్మికుల బిడ్డలు. పేద కుటుంబాలకు చెందినవారు. ఉన్నత చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేయాలనుకొన్న వారి కలలు రాత్రికి రాత్రి కల్లలయ్యాయి. పవర్ ప్లాంట్ పరిధిలోని స్కూల�
రాముడెవరో.. రాక్షసుడెవరో ఎన్నికలప్పుడు తేల్చుకుందామని, ఇప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిలో తమతో కలిసి రావాలని ప్రతిపక్షాలకు ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.
విశాఖ స్టీల్ప్లాంట్ రక్షణ బాధ్యత బీఆర్ఎస్దేనని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. రాజకీయ కుట్రలను అడ్డుకొని తీరుతామని, విశాఖ వాసులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని కొర్రీలు పెట్టినా రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్పష్టం చేశారు. ధాన్యం క�