వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల (Lok Sabha polls) నాటికి విపక్షాలు ఏకం చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kuma) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2024లో మరోసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్�
విశ్వ యవనికపై త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ తదితర మహిళా రెజ్లర్ల పట్ల మోదీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు సామాజిక నేరం. జరిగిన తప్పును సర�
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని నావంద్గి రైల్వేస్టేషన్లో ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఆగుతలేదని చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్�
కర్ణాటకలో మళ్లీ హంగ్ ఏర్పడనున్నదా? అంటే ఎగ్జిట్ పోల్స్ అవునంటున్నాయి. తాజా శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని, త్రిముఖ పోరు నెలకొన్న రాష్ట్రంలో జనతాదళ్(సెక్యులర్) మద్దతే ఇతర పార్
కాంగ్రెస్, బీజేపీ ఎన్ని మాట్లాడినా రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రూపురేఖలే మారాయని, సంక్షేమం, అభివృద్ధి జోడెడ్ల ప్రయాణం సాగుతున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, వృద్ధులు, దివ్యాంగుల స�
సైబర్ నేరగాడు, బీజేపీ నేత చక్రధర్గౌడ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకొన్నది. సైబర్ మోసాలు చేసేందుకు చక్రధర్గౌడ్కు సిమ్లు సరఫరా చేసిన అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన కృష్ణమూర్తిని సైబర్క్రైమ్
MLA Attack: ఎస్పీ ఎమ్మెల్యే రాకేశ్.. బీజేపీ నేతపై దాడి చేశారు. ఈ ఘటన యూపీ పోలీసు స్టేషన్లో జరిగింది. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా ఆ ఎమ్మెల్యే తన జోరును తగ్గించలేదు.
‘పాకిస్థాన్, కశ్మీర్, హిందూ-ముస్లిం, చైనా’ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇదే పాట పాడి బీజేపీ ఓట్లు దండుకుంటున్నది. సరిహద్దు వివాదాల నుంచి సైనికుల వీరమరణం వరకు, మతాల మధ్య గొడవల నుంచి దేవుళ్ల వరకు దేన్ని బ�
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కర్ణాటకలో ఎన్నికల తాయిలాలు వరదలా పారాయి. దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు రూ.375 కోట్ల విలువైన మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం మంగ�
Mini AIIMS | గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయాలనుకున్న మినీ ఎయిమ్స్ కలగానే మిగిలిపోతున్నది. నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలరామారం మండలం మర్యాలలో ఆరెకరాల స్థలం కేటాయ�