టెన్త్ హిందీ పేపర్ ఫొటోలను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన కేసులో బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను వరంగల్ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసు విచారణ కోసం సోమవారం వరంగల్ పోలీసు కమిషరేట్లోని
నిజమే తెలంగాణ రాష్ట్రం కన్నా ఈ బీజేపీ ప్రధాని గొప్పేమీ కాదు. ఆత్మగౌరవం కోసం పోరాడి గెలిచిన రాష్ట్రం మీద వివక్ష చూపితే ప్రధానికి స్వాగతమెందుకు పలుకాలి? పార్లమెంట్ లో తెలంగాణ పుట్టుకనే అవమానించిన రోజును
బీజేపీ నేతలు ప్రింటింగ్ షాపుల నుంచి తెచ్చుకొనే నకిలీ డిగ్రీలపై ఆధారపడతారని ఆప్ విమర్శించింది. తన పార్టీ నాయకుల విద్యార్హతల పట్ల బీజేపీకి ఆందోళన లేదని, అసలు పట్టించుకోదని ఎద్దేవా చేసింది.
Cooking Oil | కేంద్రప్రభుత్వ ముందుచూపు లేని పాలన విధానం దేశానికి శాపంగా మారుతున్నది. దేశ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన విలువైన సంపద విదేశాల పాలవుతున్నది. కేంద్రప్రభుత్వం కేవలం వంట నూనెల దిగుమతి కోసమే రూ.లక్ష�
Bandi Sanjay | నిన్నటివరకూ ఫోన్ విషయంలో వివిధ రకాలుగా మాట్లాడి, చివరికి తాను ఫోన్ ఎందుకు ఇవ్వాలంటూ పోలీసులపై ఎదురుదాడి చేసిన సంజయ్.. ఇప్పుడు తాను వాడుతున్న ఫోన్ పోయిందని ఆదివారం సాయంత్రం తన కార్యాలయం నుంచి మె
PM Modi | గత 27 ఏండ్లుగా బీజేపీ పాలిస్తున్న గుజరాత్లో సరిపడా ఉపాధ్యాయులు లేక పిల్లలకు సరైన విద్య అందక ప్రాథమిక విద్యా వ్యవస్థ కునారిల్లుతున్నది. బీజేపీ నేతలు చెప్పుకొనే డబుల్ ఇంజిన్ పాలనలో రాష్ట్రంలోని పా�
కేంద్రంలోని బీజేపీ కుట్రలు, కుతంత్రాల పార్టీ అని, అబద్ధాలను ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్న పార్టీ అని బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఎంపీ నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.
తెలంగాణలో కుటుంబ పాలన, అవినీతి పెరిగిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలను రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ తిప్పికొట్టారు. బీజేపీవి అవకాశ రాజకీయాలని మండిపడ్డారు. ‘తెలంగాణలో కు�
అరాచక పాలన కొనసాగిస్తున్న కేంద్రంలోని బీజేపీని గద్దెదించేందుకు అన్ని పక్షాలు కలిసి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడు, ది ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ కన్వీనర్ డాక్�
తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు సిద్ధమా అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav) ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని ప్రధాని మోదీ (PM Modi) అనడం హాస్యాస్ప�
వారసత్వ రాజకీయాలకు బీజేపీ మారుపేరుగా మారింది. కుటుంబ పాలనకు తాము వ్యతిరేకమని సుద్దులు చెప్పే ముందు ప్రధాని మోదీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే సొంత పార్టీలోని కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, జ�
Secunderabad | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు స్వయానా ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని భారతీయ రైల్వేకు ఇచ్చే ఈ స్టేషన్ ఆ�
Hyderabad Metro | ‘గత తొమ్మిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నయా మాడల్లో భాగంగా నగరాలు ఎంతో అభివృద్ధిని సాధించాయి. అందులో తెలంగాణకు కూడా భారీగానే ప్రయోజనం చేకూరింది.
PM Modi | అవినీతి రహిత పాలన వాగ్దానంతో గద్దె నెక్కిన మోదీజీ మీకు కొన్ని ప్రశ్నలు.. ప్రపంచం కోడై కూస్తున్నా సరే అదానీ ఆర్థిక నేరాలపై పార్లమెంటులో కనీసం చర్చించకుండా అడ్డుపడుతున్నారెందుకు? అతనిపై జేపీసీని వేస�