బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయటమే లక్ష్యంగా.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్గాంధీతో బీహార్ ముఖ్య మంత్రి నితీశ్కుమార్�
ఆర్థిక నేరగాళ్లకు సహకరించడం.. బ్యాంకులను మోసగించిన బడాబాబులను పార్టీలో చేర్చుకోవడం.. హత్యలకు, లైంగికదాడులకు పాల్పడిన నేరస్తులకు అండగా నిలవడం, వారిని సన్మానించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) పోటీ చేసే బీజేపీ అభ్యర్ధుల తొలి జాబితా కాషాయ పార్టీలో మంటలు రేపుతోంది. టికెట్ దక్కని నేతల రాజీనామాలు, నిరసనలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka assembly elections) పోటీ చేసే అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ఎట్టకేలకు విడుదల చేయగా టికెట్లు దక్కని నేతలు పార్టీ హైకమాండ్పై విరుచుకుపడుతున్నారు.
ప్రధాని మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటన బీజేపీ (BJP) కార్యక్రమంలా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి (Bandi Sanj
Dropouts | ప్రఖ్యాత విద్యా సంస్థలు ఐఐటీ, ఐఐఎం, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో గత ఐదేండ్లలో దాదాపు 19 వేల మంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేశారు. స్వయంగా కేంద్రమే తాజాగా గణాంకాలను విడుదల చేసింది.
Karnataka Elections | అనేక తర్జనర్జనల అనంతరం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 189 అభ్యర్థులతో మొదటి జాబితాను బీజేపీ మంగళవారం విడుదల చేసింది. 52 మంది కొత్త అభ్యర్థులకు చోటిచ్చింది. 189 మందిలో మహిళలు ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు.
Bandi Sanjay | రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. తొలి రోజు, మలి రోజు ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ బీజేపీ నేతలు నానా హంగామా సృష్టించారు. ఆ నె పం ప్రభుత్వంపై నెట్�
ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని, కేంద్రం కుట్రలను సాగనివ్వబోమని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విశాఖపట�
జార్ఖండ్ రాజధాని రాంచీలో బీజేపీ మంగళవారం చేపట్టిన సెక్రటేరియల్ ఘెరావ్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. సెక్రటేరియట్కు చేపట్టిన మార్చ్ను అడ్డుకొన్న పోలీసులతో బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగ�
తెలంగాణ ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం రాష్ర్టంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
తెలంగాణపై వివక్ష ప్రదర్శించడం, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డి జడ్పీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి
పార్టీ టికెట్ ఇవ్వనని బీజేపీ ప్రకటించడంతో కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ అసంతృప్తికి లోనయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను ఈసారి హుబ్బళ్లి నుంచి పోటీ చేయవద్దనడంపై మండిపడుతూ.. ‘నేను ప్రచార�
మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు వస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స�