మణిపూర్ రాష్ట్రంలో తమ వర్గానికి రక్షణ కరువైందని, తమకు ప్రత్యేక పరిపాలనకు అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర గిరిజన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అధికార బీజేపీ సహా ఇతర పార్టీలకు చెందిన 10 మంది చిన్కుకి మిజో జోమి గ�
కన్నడ నాట ‘40 శాతం కమీషన్ బీజేపీ సర్కారుకు’ ఓటర్లు గుణపాఠం చెప్పారు. అవినీతిని, మత రాజకీయాలను సహించేది లేదని తిరుగులేని తీర్పిచ్చారు. ప్రధాని మోదీ వాక్చాతుర్యం తమను ఆకట్టుకోలేవని స్పష్టం చేశారు. శనివారం
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని ఆదరించాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. హైదరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో హన్వాడ మండలం నాగంబాయి తండాకు చెంద
దేశంలో బీజేపీ పతనం దక్షిణాది నుంచే ప్రారంభమైందని మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. ‘ఇదీ సౌత్ ఇండియా స్టోరీ’ అంటూ ఆయన ట్విటర్లో స్పందించారు. కర్ణాటక ప్రజలకు బీజేపీ నుంచి విముక్తి లభించిందన్నారు. బీజ�
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పరాభవంపై సోషల్ మీడియాలో నవ్వులు కురిపించే పలు మీమ్స్ వైరల్ అయ్యాయి. ‘ఈ సాలా గవర్నమెంట్ నమ్దే’ అంటూ ఐపీఎల్లో ఆర్సీబీ డైలాగ్తో మీమ్ చేశారు. సీఎం పదవికి పోటీ పడుతున్
కర్ణాటక ఓటర్లు మార్పు కోరుకున్నారు. ఆ దిశగా నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. దేశంలో మతతత్వ రాజకీయాలు, నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీకి కన్నడ ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనతాదళ్(సెక్యులర్)కు ఆశించిన ఫలితాలు రాలేదు. ఆ పార్టీ 19 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో గెలిచిన 37 స్థానాలతో పోలిస్తే ఆ పార్టీకి ఈసారి 18 సీట్లు తగ్గాయి. మొదటి నుంచి
ప్రజా వ్యతిరేకత తప్పించుకొనేందుకు గుజరాత్లో చేసిన కొత్త ముఖాల ప్రయోగం కర్ణాటకలో బెడిసికొట్టింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 75మంది కొత్త అభ్యర్థులను పోటీ పెట్టగా.. వీరిలో దాదాపు 20 మంది మాత్రమే గ
దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మేఘాలయలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 40 ఓట్లు వచ్చాయి. అంటే మణిపూర�
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోతెగ హడావుడి చేశారు. ఆయన తిరిగిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైంది. కొన్నిచోట్ల బీజేపీ మూడో స్థానంలో నిలువ�
గౌరీబిదనూర్లో కమలం పార్టీ ఐదో స్థానంలో ఉన్నది. ఇక్కడ బీజేపీ కంటే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థి కేహెచ్ పుట్టస్వామి గౌడ 83,177 ఓట్లతో విజయం సాధించగా, మరో స్వతంత్ర అభ్య�
Omar Abdullah | జమ్ముకశ్మీర్లో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే ధైర్యం బీజేపీకి లేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. తమ అలవాటు ప్రకా�
Basavaraj Bommai | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి (Cm) బసవరాజు బొమ్మై (Basavaraj Bommai) తన పదవికి రాజీనామా చేయనున్నారు.
Karnataka Election results | కర్ణాటక ఎన్నికలు ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల కంటే ఎక్కువని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి భారత రాజ్యాంగ ప్రాథమిక విలువలను సమర్థించడమని అభివర