కాంగ్రెస్లో మరో కీలక వికెట్ పడింది. మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమ లు కమిటీ రాష్ట్ర చైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి పార్టీకి గుడ్బై చెప్పారు. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ
తమ రాష్ర్టానికి నిధుల విడుదలలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. అభివృద్ధి పనులు కొనసాగించడానికి కావాల్సిన నిధుల కోసం అవసరమైతే ప్రజల వద్దనైనా బిచ్చమెత్తుత�
మూడు ఎంపీటీసీల పరిధిలోని 11 గ్రామాలకు గురువారం చివ్వెంల మండల కేంద్రం శివారులో పచ్చని చెట్ల మధ్య నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం పండుగలా జరిగింది. మంత్రి జగదీశ్రెడ్డి పిలుపుతో కుటుంబ సమేతంగా ఇంట�
బీజేపీ (BJP) దొంగల పార్టీ అని, వారికి రైతులంటే గిట్టదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. పేదలను దోచాలె.. పెద్దలకు కట్టబెట్టాలన్నదే మోదీ (PM Modi) విధానమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆర్భాటం ఎక్కువ.. అభివృద్ధి తక్కువ అన్న చందంగా ఉన్నది రైల్వే ప్రాజెక్టుల అంశాలు. రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను త�
Minister Sabitha Indra Reddy | ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తుంటే.. కేంద్రంలో మోదీ ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డ్డి అన్నారు. బుధవారం ఆమె చేవెళ్ల నియోజకవర్
పార్టీకి బలం, బలగం కార్యకర్తలేనని, బీఆర్ఎస్ను మరింత శక్తివంతంగా మార్చే దిశగా ముందుకెళ్లాలని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. తలకొండపల్లి మండలం చుక్కాపూర్లో బుధవారం నిర్వహించిన బ
విపక్ష పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయన్నారు.. ఎహే! మేం మాత్రం అలాంటివి చేయబోమని నీతులు చెప్పారు.. తీరా తనదాకా వచ్చేసరికి వారసులకే టికెట్లన్నీ పంచిపెట్టింది బీజేపీ. తెలంగాణలో కుటుంబ పాలన చేస్తున్
శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలంటూ తమిళనాడు చేసిన తీర్మానాల్ని, బీజేపీయేతర రాష్ర్టాల సీఎంలు కూడా చేపట్టాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు.
కాంగ్రెస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పడం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బైలాడిలా ఇనుప ఖనిజాన్ని రాష్ర్ట�
బీజేపీపై కర్ణాటక ‘కాఫీనాడు’ తీవ్ర ఆగ్రహంతో ఉన్నది. కాఫీ పంటకు బీమా కల్పించడం, ధరల అస్థిరత తదితర సమస్యలను పరిష్కరించాలని ఏండ్లుగా మొరపెట్టుకొంటున్నా కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకో�