అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటక బీజేపీలో రేగిన అసంతృప్తి మంటలు చల్లారడం లేదు. టికెట్ నిరాకరణకు గురైన నేతలు పార్టీ నాయకత్వం తీరుపై అసమ్మతితో రగిలిపోతున్నారు. పలువురు పార్టీకి రాజీనామాలు చేస్తుండగా, మరికొ�
గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే బీజేపీ వరంగల్లో చేపట్టిన నిరుద్యోగ మార్చ్లోనూ అదే మాదిరిగా వ్యవహరించింది. ఇన్ని రోజులు పోలీసులు అనుమతులు ఇవ్వలేదనే సాకుతో లొల్లి మొదలు పెట్టే బీజేపీకి ఈసారి ర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టు ‘మద్యం పాలసీ’లో అసలు కుంభకోణమే లేదని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తేల్చిచెప్పారు. అవకతవకలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేకపోయి�
దేశాభివృద్ధిలో ప్రధాని నరేంద్రమోదీ వెనుకబడ్డారని, ప్రభుత్వరంగ ఆస్తుల అమ్మకంలో మాత్రం ముందంజలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూ నంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. సీపీఐ ఆధ్వర్వంలో చేపట్టిన ప్రజాప�
Sanjay Raut | వేల కోట్ల రూపాయల ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను దేశానికి రప్పించడం బీజేపీ సర్కారుకు చేతకావడంలేదని, అలాంటి వాళ్లు విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న నల్లధనాన్ని ఎలా తిరిగి �
Satyapal Malik | జమ్ముకశ్మీర్ రాష్ర్టానికి ఆఖరి గవర్నర్గా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్ పలు సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. మోదీ అసమర్థత కారణంగానే 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిందని ఆరోపిం
Amit Shah | వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా బెంగాల్లో మమతా బెనర్జీకి చోటు లేకుండా చేద్దామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ‘లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి పట్టం
Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ శుక్రవారం సమన్లు జారీచేసింది. ఈనెల 16న (ఆదివారం) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్ నేతృత్వ�
Karnataka Elections | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ, అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఓ ఎమ్మెల్యే, ఇద్దరు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్�
Bandi Sanjay | అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు తమ అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకొన్నారు. ఇవి నెట్టింట వైరల్ అయ్యాయి. బండి సంజయ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాత�
దేశంలో మైనారిటీలపై విద్వేషం పెరుగుతున్నదని, దీనికి వ్యతిరేకంగా చట్టం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశంలో పరిస్థ�
తెలంగాణ కమలనాథులు ఇటీవల కండువాలు కప్పుతాం... కండువాలు కప్పుతామంటూ ఇతర పార్టీ నేతల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీలో పెద్ద ఎత్తున చేరికలుంటాయని రెండు, మూడేండ్లుగా రాష్ట్ర నాయకత్వం ఊరిస్తూ వ
DMK Files | తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆరోపణలను డీఎంకే నేతలు ఖండించారు. డీఎంకే ఎంపీ ఆర్ఎస్ భారతి ఈ ఆరోపణలను జోక్ అని అన్నారు. ఆయన పేర్కొన్న డీఎంకే నేతలంతా తమ ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ల
వారసత్వ రాజకీయాల గురించి పదేపదే విమర్శలు గుప్పించే బీజేపీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) తమ పార్టీ నేతల కుటుంబ సభ్యులకు పెద్దసంఖ్యలో టికెట్లు కేటాయించిందని కాంగ్రెస్ దుయ్య�
CM Basavaraj Bommai | కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై రూ.1500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓలేకర్కు పార్టీ టికెట్ లభించలేదు. దీంతో గురువారం