తనను ముఖ్యమంత్రి నైనా చేయండి లేదా ఎమ్మెల్యేగా (MLA) ఉండనీయండని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పార్టీ అధినేత మల్లికర్జున ఖర్గేతో (Mallikarjun Kharge) అన్నట్లు తెలుస్తున్నది. సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ
మహారాష్ట్రలో బలంగా వేళ్లూనుకుంటున్న బీఆర్ఎస్లోకి మహిళా నేతలు సైతం క్యూ కడుతున్నారు. మంగళవారం మహారాష్ట్రకు చెందిన వివిధ రాజకీయ పార్టీల మహిళా విభాగాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు బీఆర్ఎస్ అధినేత, ముఖ�
దేశంలో అధిక జనాభా కలిగి ఉన్న బీసీలపై కేంద్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని, 30 ఏండ్లుగా రిజర్వేషన్ల తేల్చకుండా చోద్యం చూస్తున్నాయని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ మండిపడ్డారు.
మతతత్వాన్ని రెచ్చగొడుతూ అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ తీరును ఊరూరా ఎండగడుతామని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Arundhati Roy | కేరళలోని కొచ్చి నగరంలో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI) ఆధ్వర్యంలో జరిగిన యువధార యూత్ లిటరేచర్ ఫెస్టివల్లో అరుంధతీ రాయ్ ప్రసంగిస్తూ.. కర్ణాటకలో బీజేపీ ఓటమి వార్త తనకు చాలా సంతోషాన్�
దేశంలో బీజేపీకి నూకలు చెల్లాయని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ఏడో వార్డు తిరుమలగిరిలో సోమవా�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేవలం మూడు రోజుల వ్యవధిలో నాలుగు ఎదురుదెబ్బలు తగిలాయి. వాటిలో అన్నింటికన్న పెద్దది 13వ తేదీ నాటి కర్ణాటక పరాభవం. అంతకు ముందు 11నాడు సుప్రీంకోర్టు మహారాష్ట్ర, ఢిల్లీ కేసులలో మోద�
‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే ఓటరు’ అని డైలాగును మార్చుకోవచ్చు కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో. నిజంగానే బీజేపీ మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాన్నిచ్చింది కన్నడ ప్రజానీకం. బీజేప�
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అశాంతి మొదలైంది. మొన్నటి వరకు తెగల ఘర్షణలతో మణిపూర్ రాష్ట్రం అట్టుడకగా, ఇప్పుడు మహారాష్ట్రలో మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. అకోలా నగరంతో పాటు అహ్మద్నగర్ జిల్లాలో రాజుకున్న మత
అంబులెన్స్కు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో కన్న కొడుకు మృతదేహంతో ఓ వ్యక్తి బస్సులో ప్రయాణించిన హృదయవిదారక ఘటన పశ్చిమబెంగాల్లో జరిగింది. సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆ రాష్ట్�
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, ఆల్ ఇండియా రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్సింగ్ను వెంటనే అరెస్ట్ చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని �
రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) మధ్యే పోటీ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే విషయంమై ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే జాతీయ సమావేశాల్లో చర్చించి న�