Akhilesh Yadav | ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటన అత్యంత హేయమైందని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ 18 ఏండ్ల పాలనలో మధ్యప్రదేశ్ సాధించింది ఇదా? అని ఆయన ప్రశ్నించారు.
ప్రధానమంత్రి ఒక రాష్ట్రంలో పర్యటిస్తున్నారంటే గతంలో ఆ రాష్ట్ర ప్రజల్లో ఎన్నో ఆశలుండేవి. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరొక పార్టీ అధికారంలో ఉన్నా... ప్రధానమంత్రి స్థాయిలో వివక్ష ఉండేది కాదు. ఆ రాష్ర్టా�
ఓరుగల్లులో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు 40 ఏండ్ల ఉద్యమాల కల. దానికోసం అన్నివర్గాలు పోరాడాయి, పోరాడుతూనే ఉన్నాయి. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక యువత
ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు ముందే బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి నర్సంపేటలోని బీజేపీ కార్యాలయంపై సొంత పార్టీ నేతలే దాడులు చేసి అద్దాలు, కుర్చీలు విరగ్గొట్టారు. సాక్ష్యాత్తు ఈ లొల్లి అంతా పార్టీ �
Maharashtra | మహారాష్ట్రలో బీజేపీకి మరోసారి బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. మహారాష్ట్రలోని జల్గాన్, ధూలే, లాతూర్ జిల్లాల నుంచి బీజేపీసహా ఇతర పార్టీల నేతలు, రిటైర్డ్ అధికారులు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్టు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని రాష్ట్ర విపక్షాలు అధికారం గురించి పగటి కలలు కంటుండటం మనం చూస్తున్నాం. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు �
వరంగల్లో ప్రధాని మోదీ పర్యటనకు ముందే బీజేపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలోని బీజేపీ కార్యాలయంపై గురువారం సొంత పార్టీ నాయకులు దాడి చేసి అద్దాలు, కుర్చీలు ధ్వంసం చేశారు. ఇదంతా
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారో శనివారం రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కచ్చితంగా సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు �
పంట రుణాల మాఫీ సాధ్యం కాదని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించనున్న బహిరంగ సభాస్థలి ఏర్పాట్లన�
బీజేపీలో ఒకప్పుడు కష్టపడి పనిచేసినవారికి పదవులు వచ్చేవని చెప్పుకొంటారు. ఎవరెవరు కష్టపడ్డారో అధిష్ఠానమే గుర్తిస్తుందని, వారి అర్హతలకు తగిన పదవి ఇస్తుందనే ప్రచారం ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్
PM Modi | విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టి.. మంచి మార్కులు సాధించడానికి ప్రధాని నరేంద్రమోదీ ఏటా ‘పరీక్షా పే చర్చా’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తమను నమ్మి ఓటేసిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టు
Etela Rajender | దాదాపు రెండేండ్ల కిందటి సీన్.. 2021 జూన్ 14న ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ సమక్షంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘క్రమశి�