బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణకు రంగం సిద్ధమైందని కర్ణాటక అధికార కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నకిలీ బిల్లుల్ని సృష్టించి గంగా కల్యాణ పథకంలో కోట్ల రూపాయల నిధులు స్వాహా చేసినట్టు అంబేద్కర్ అ
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ప్రధాని మోదీ చేతులమీదుగా జరిగితే ఆ కార్యక్రమాన్ని బాయ్కాట్ చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిం
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని 84 గ్రామాల అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన 111 జీవోను రద్దు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంపీ రంజిత్రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
దీని గురించి ప్రజలకు తెలిపిన మీడియాపై ప్రభుత్వం వేధింపులకు దిగింది. ప్రముఖ మీడియా సంస్థ దైనిక్ భాస్కర్ ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడులను చూసైనా ఇతర మీడియా సంస్థలు జాగ్రత్తగా మసలుకోవాలని కేంద్రమం�
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో 2017 మార్చిలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. 44 ఏండ్ల వయసున్న యోగి ఆదిత్యనాథ్ సీఎం పదవిని చేపట్టారు. హిందుత్వ శ్రేణులు ఆయనను ‘హిందూ సింహం’గా అభివర్ణించాయి. నిజంగానే, విద్వ
పైన మనం చెప్పుకొన్న రోగం పేరు బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ. పెద్ద డాక్టర్ ప్రధాని నరేంద్ర మోదీ. రోగానికి మొదట వేసిన మందు పెద్ద నోట్ల రద్దు. జూనియర్ డాక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చిన్న డాక్టర్ వేస
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తుగ్లక్ పాలనను గుర్తుచేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2 వేల నోట్లను ఉప
పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి పార్టీని భారీ మోజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే దుబ్బాకలో అనేక అభివృద్ధి జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ చ
బీజేపీని (BJP) ఓడించడం బీఆర్ఎస్తోనే (BRS) సాధ్యమని పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Shekar) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీని (BJP) ఎదుర్కొనడానికి బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలను బీహార్ సీఎం, జేడీయూ (JDU) నేత నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) ముమ్మరం చేశారు. ఆరేషన్ జోడో (Opposition Jodo) మిషన్లో భాగంగా �
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లోని ప్రభుత్వ కార్యాలయ బేస్మెంట్లో రూ.2.31 కోట్లు, కేజీ బంగారం దొరికింది. జైపూర్లోని యోజనా భవన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యాలయంలోని బీరువాలో ఫైళ్ల మధ్య సూట్కేసు కన్పించి
కర్ణాటకలో బీజేపీ ఓటమి, కాంగ్రెస్ పార్టీ గెలుపుపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరిగిన ఈ ఎన్నికలు భారత రాజకీయాల్లో సరికొత్త అంశాలపై చర్చకు దారి తీశాయి. బీజేపీ
దేశంలోని ఆడబిడ్డల వెంట నడుద్దాం! వారిపై దాష్టీకాలకు అడ్డుకట్ట వేద్దాం! వారికి మనోధైర్యాన్నిద్దాం! ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద మన అంతర్జాతీయ మహిళా కుస్తీ బిడ్డలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్ర�