మరోప్రక్కన, గ్రామీణ పేదలకు ఉపాధిని కల్పించే జాతీయ ఉపాధి హామీ పథకం మెల్లమెల్లగా నీరుకార్చివేయబడుతోంది. ఈ పథకం కింద లభించే వేతనం, జాతీయ కనీస వేతనం స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉంది. అలాగే, పథకం కింద 100 రోజుల పన
ఒక్కరా, ఇద్దరా, ఎంతమందో ఆర్థిక నేరగాళ్లు దోచుకొని దేశం వదిలి ఎగిరిపోయారు. 9 వేల కోట్ల కుంభకోణం చేసిన విజయ్ మాల్యా, 11,356 కోట్ల స్కామ్ చేసిన నీరవ్ మోదీ ఎగిరిపోతుం టే దర్యాప్తు సంస్థలు, కేంద్ర నిఘా వర్గాలు ఎవ�
దేశంలో మోదీ బాబా.. 30 మంది దొంగలు పడ్డారని, దేశ సంపద కొల్లగొట్టడమే వీరి లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ధ్వజమెత్తారు. మంగళవారం మంచిర్యాల జిల్లా తాండూర్ ప్రజాపోరు యాత్ర ప్రారంభం సం దర్భంగా ఆయన మా
Sambit Patra | బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ట్విట్టర్లో షేర్ చేసిన ఈ ఫొటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నది. ఒడిశాలోని జముగంద్ గ్రామ పర్యటన సందర్భంగా ఆయన ఓ గిరిజన ఇంటిలో భోజనం చేశారు. వృద్ధులు, చ�
నరేంద్రమోదీ పాలనలో దేశం వల్లకాడు అయ్యిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని రైతువేదిక భవనంలో 94 మందికి కల్యాణలక్ష్మి, ఐదుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.
Minister Harish Rao | తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రం ప్రారంభించిన ఎయిమ్స్లో ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. చౌటుప్పల్లో 100 పడకల ఆస్పత్రి నిర్మాణాన�
Nizam Sugar Factory | నిజామాబాద్ జిల్లా బోధన్లో 1937లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ కాలంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ (ఎన్ఎస్ఎఫ్) ఏర్పాటైంది. దీన్ని ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ పర్యవేక్షణలో 15వేల ఎకరాల్లో ఏర్పాటు �
టీడీపీ, వైసీపీతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ఓవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తెలంగాణ దూసుకుపోతున్నారని, మరోవైపు రాజధాని విషయంలోనూ ఏపీ
సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనపై బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఆ తప్పడు ప్రచారాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో అమలు క�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. రెండు రోజుల క్రితం గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ను పోలీసుల ముందే కాల్చిచంపిన ఘటన చోటుచేసుకోగా.. తాజాగా రాష�
ఆయనో ఎమ్మెల్యే.. ఆయన భార్యకు టికెట్, మరొకరు ఎంపీ.. ఆయన కోడలికి టికెట్, ఇంకొకరు మాజీ మంత్రి.. ఆయన కొడుకుకు టికెట్. బీజేపీ విడుదల చేసిన కర్ణాటక అభ్యర్థుల మూడో లిస్టులో వారసుల జాబితా ఇది.
Sanjay Raut | శరద్ పవార్ తర్వాత ఎన్సీపీలో కీలకమైన ఆయన మేనల్లుడు అజిత్ పవార్, బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని శరద్ పవార్కు కూడా ఆయన తెలియజేసినట్లు సమాచారం. అలాగే ముంబైకి వ�
కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి (BJP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కమలం పార్టీకి గుడ్బై చెప్పగా.. తాజాగా మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత జ�