అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేసీఆర్ ప్రభుత్వంతోపాటు తన కుటుంబంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఓపికతో భరి�
Karnataka Elections | అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కర్ణాటక బీజేపీ అతలాకుతలం అవుతున్నది. పార్టీలోకి వచ్చేందుకు కాకుండా.. బీజేపీ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రధానంగా లింగాయత్ నేతలు క్యూ కడుతున్నారు. ఈ �
Amartya Sen | ఆయన ప్రముఖ తత్వ శాస్త్రవేత్త.. నోబెల్ బహుమతి సాధించిన భారత తొలి ఆర్థిక శాస్త్రవేత్త.. సంక్షేమ అర్థశాస్ర్తానికి కొత్త రూపం ఇచ్చిన ఘనుడు.. ఆయనే అమర్త్యసేన్. అంతటి గొప్ప శాస్త్రవేత్తకు వరుస అవమానాలు ఎ�
Vizag Steel Plant | ప్రైవేటీకరణే ఏకైక మంత్రంగా పనిచేస్తున్న మోదీ సర్కారు.. తాను పట్టిన పట్టు సాధించేందుకు ఎంతదూరమైనా వెళ్తున్నది. ఎంతదూరమంటే ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న సంస్థలను మరో ప్రభుత్వరంగ సంస్థగానీ, రాష్ట్ర ప్�
ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేండ్ల పాలనలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాదాపు 300 శాతం వరకు పెరిగాయి. బియ్యం, పాలు, పప్పు, చింతపండు ఇలా దేన్ని ముట్టుకున్నా రేట్లు మండిపోతున్నాయి. సామాన్యులు కడుపునిం�
60 ఏండ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డారని, స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో వారి కష్టాలన్నీ తీరాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనాలు
BJP | బీజేపీకి చేనేత కుటుంబాలు ఎందుకు ఓటెయ్యాలని అఖిల భారత పద్మశాలీ సంఘం చేనేత విభాగం ప్రశ్నించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యరమాద వెంకన్న బుధవారం బహిరంగల�
Karnataka Elections | కర్ణాటకలో బీజేపీకి నేతల గుడ్బై పర్వం కొనసాగుతున్నది. ఈ జాబితాలో మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది వంటి నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ రాష్ట్ర బీజేపీలో నెలకొన్�
Maharashtra | మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ కొట్టేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎం షిండేతో సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ప్రచారం జరుగుతున్న
రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్ని పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా, లక్షల మంది విద్యార్థులను ఆందోళన కలిగించేలా.. టెన్త్ హిందీ పరీక్ష పేపర్ లీక్ చేసిన కేసులో నిందితులకు శిక్షలు పడేలా వరంగల్ పోలీసులు పకడ్�
బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అలాం టి చిల్లర రాజకీయాలు బీజేపీకే చెల్లుతుందని గ్రం థాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ పటేల్ వ
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఆ సంస్థలు నమోదు చేస్తున్న 95 శాతాన