రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే పట్టణంలో అభివృద్ధి పనులు చేపడుతున్నా మని, కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయని బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆయన నోరు యాసిడ్ పోసి కడిగినా బాగుపడదని మండిపడ్డారు.
ఈ ఏడాది చివరిలో జరగనున్న రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కర్నాటక ఫలితం పునరావృతమవుతుందని, రాష్ట్రంలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది.
Parliament Building | నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కొద్దిక్షణాల ముందు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ ) పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. కొత్త పార్లమెంట్ భవ�
Parliament | ప్రతిపక్షాల అభ్యంతరాల్ని బేఖాతరు చేస్తూ మోదీ సర్కార్ పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఆదివారం ప్రధాని మోదీ నూతన పార్లమెంట్ను జాతికి అంకితం చేయనున్నారు. భారత ప్రజాస్వామ్యానిక�
BJP | దేశ చరిత్రను చెరిపేందుకు బీజేపీ నడుం బిగించింది. ఇటీవల డార్విన్ సిద్ధాంతాన్ని సిలబస్ నుంచి తొలగించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తాజాగా జాతిపిత గాంధీజీకి సంబంధించిన పాఠ్యాంశాన్ని విద్యార్థులకు
బీజేపీ పాలనలో దేశం ఎమర్జెన్సీ దిశగా వెళ్తున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆందోళన వ్యక్తంచేశారు. మోదీ సర్కారు పనిగట్టుకొని సకల రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు.
బీజేపీ, భజరంగ్దళ్పై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేస
జాతుల మధ్య ఘర్షణలను రెచ్చ గొట్టడం ద్వారా పశ్చిమ బెంగాల్లో మణిపూర్ తరహా పరిస్థితులను ఏర్పరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్లో జాతుల మధ్య ఘర్షణ�
Bhagwant Mann | ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలపై దొడ్డిదారిన ఆధిపత్యం చెలాయించటమే పాలన అని ప్ర ధాని నరేంద్రమోదీ భావిస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్సింగ్మాన్ మండిపడ్డారు.
Sengol | నూతన పార్లమెంటులో స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్ఠించనున్న సెంగోల్ (రాజదండం)పై కాంగ్రెస్, బీజేపీ మధ్య రగడ మొదలైంది. బ్రిటిషర్ల నుంచి భారత్కు జరిగిన అధికార బదిలీకి ఈ రాజదండం చిహ్నమని ఎక్కడా ఆధారం లేద
CM KCR | బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద�
‘తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాలుగు కోట్ల ప్రజల పండుగ. అలాంటి వేడుకను ఫెయిల్ తెలంగాణ కార్యక్రమం చేస్తారట. తెలంగాణ ఫెయిల్ కాలేదు, కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది.
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన కొంతకాలానికే 2002 ఫిబ్రవరిలో ఆ రాష్ట్రంలో ముస్లింల ఊచకోత జరిగింది. దీనిపై జాతీయంగా, అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చా యి. రాష్ట్రం మతపరంగా నిట్టనిలు�
రాజకీయ నాయకులు ఇటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. వారు తమ మాటలతో బలహీనవర్గాలను అవమానించినప్పుడు ఆయా వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. దీంతో ఆ నాయకుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటా�