Amit Shah |పదేపదే తెలంగాణకు వస్తున్న కేంద్రమంత్రి అమిత్షా.. రాష్ర్టానికి ఏం ఇస్తారో, ఏం చేస్తారో చెప్పకుండా మరోమారు చేవెళ్ల విజయ్ సంకల్ప సభలో చేసిన ఊకదంపుడు ప్రసంగంతో ప్రజలు విసుగుచెందారు.
Amit Shah | వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా అమిత్షా భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘ప్రధాని కావాలని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారు. కానీ కేంద్రంలో పీఎం సీటు ఖాళీగా లేదు’ అని అమిత్ షా వ్�
‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’ అన్నట్టుగా ఉంది చారిత్రక ఛత్రపతి శంభాజీనగర్ పట్టణం దుస్థితి. ఔరంగబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్గా మార్చారే తప్ప పట్టణ ప్రజల కష్టాలను మాత్రం తీర్చలేదు. జిల్లా కేంద్ర�
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టికెట్లు లభించక అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించడానికి కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 24 మందికి ఈసారి టికెట్లు ఇవ్వలేదు. దీంతో వారి
ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చింది. తన పాలనలో మొత్తం 385 క్రిమినల్ కేసులను ఎత్తివేసిన విషయం బయటపడింది. ఇందు�
ప్రధాని మోదీ తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రం లో అవినీతి బాగా పెరిగిపోయింద ని, అయినా పట్టించుకునేవారే కరువయ్యారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరంకుశ ధోరణితో ప్రజా, రైతు, కార్
కాజీపేటలో రైల్వే వ్యాగన్ వర్క్షాప్, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ పనులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే శంకుస్థాపన చేయాలని కోరుతూ తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ధర్మపోరాట �
Minister KTR | నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పెరుగుతున్న ధరలపై సామాన్యుల తరఫున ట్విట్టర్ వేదికగా తన గళం విన�
ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ బీజేపీతో జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. ఒక ఇంటర్య్యూలో ఆయన మాట్లాడుతూ ‘2024 వరకు వేచి చూడటం ఎందుకు? ఇప్పుడే మేం సీఎం �
ప్రభుత్వ కార్యక్రమాలు, సభల సమయంలో ఒక్కో ప్లేటు భోజనానికి రూ.7 వేల వరకు ఖర్చు పెట్టే బీజేపీ సర్కారుకు బడి పిల్లలు తినే భోజనం చార్జీలను పెంచేందుకు మనసు రావడంలేదు.
Gujarat | దశాబ్దాల కాలంగా బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ పరీక్ష పేపర్ల లీకేజీలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ముఖ్యంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి నిర్వహించిన పోటీ పరీక్షలలో జరుగుతున్న అనేక అక్రమాలపై ప్రజలు, ఉద్
SSC Paper Leak | పదో తరగతి పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలించింది. కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న బండి
ప్రజా సంక్షేమం, అభివృద్ధే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్�
దేశంలో నేర, కక్షపూరిత రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏది మంచి, ఏది చెడు? అనే చర్చ జరగాలి. ఏది నిజం, ఏది అబద్ధమో తేలుస్తూనే వర్తమాన వాస్తవాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.