మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. సీఎం ఏక్నాథ్ షిండే తాను సెలవుపై ఎక్కడికీ వెళ్లడం లేదని స్పష్టం చేసినప్పటికీ, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీం కోర్టు తీర్పు ఏక్నాథ్ షిండే వర్గానికి
మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్కు పట్టం కట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఖమ్మం నియోజకవర్
బీజేపీ విష ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని, కార్యకర్తలు ప్రజలను చైతన్యవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ ప్రాంగణంలోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో పార
రాష్ట్రంపై విషం చిమ్ముతూ, అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు.
సత్తుపల్లి నుంచి కొవ్వూరుకు రైల్వే లైన్ నిర్మించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిసారీ కేంద్రం ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు మొండిచేయి చూపుతోందని విమర్శించారు. �
సీఎం కేసీఆర్తోనే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోకెల్లా తెలంగాణ రాష్ట్రమే నెంబర్ వన్గా ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎ
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితమవుతాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశం తూంకుంటలోని జెన�
రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ఎజెండాగా ముందుకు సాగుతోందని చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రత
కార్యకర్తలే నా ప్రాణం.. నియోజకవర్గ ప్రజలే నా బలగం అని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. పనికిరాని పార్టీలో గుర్తిం పు పొందాలనే నాయకులు, కొంతమంది చిల్లరగాళ్లు ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై అవినీతి �
బీజేపీ రోజురోజుకూ తన నిజస్వరూపాన్ని చాటుకుంటున్నది. అది చేవెళ్ల సభతో మరింతగా బహిర్గతమైంది. కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని