ప్రస్తుతం ఎక్కడ చూసినా బీజేపీ వ్యతిరేక పవనాలే వీస్తున్నాయని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చి
బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే జీవన్రెడ్డి సమక్షంలో బుధవారం ఐదు వందల మందికి పైగా గులాబీ గూటికి చేరారు. వారికి జీవన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
హర్యానాలో ఉన్న బీజేపీ-జేజేపీ (జననాయక్ జనతా పార్టీ) సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలు రానున్నట్టు తెలుస్తున్నది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశం ఉన్నది.
Prakash Ambedkar | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని అంబేద్కర్ మనుమడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ పిలుపు�
బీజేపీని వ్యతిరేకించే వారికే తాము మద్దతు ఇస్తామని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో మంగళ వారం ఆర�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాడులు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లో ఓ దళితుడి పెండ్లి వేడుకపై గ్రామంలోని కొంతమంది పెత్తందారులు రాళ్లదాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించి 50మందిపై కేసు నమోదు�
Wrestlers Protest | రెజ్లర్ల ఉద్యమం నీరుగారుతున్నదా? కుస్తీవీరులు కేంద్రం ఉచ్చులో పడ్డారా? ఇప్పుడు ఈ వీరుల మెడలను వంచడానికి కేంద్రం కుట్రపన్నిందా? అంటే ఆ అనుమానమే కలుగుతుతన్నది.
IT Annual Report | కేవలం తొమ్మిదేండ్ల పసి ప్రాయం.. మరోవైపు కేంద్రంలోని బీజేపీ సర్కారు సహాయ నిరాకరణ.. అయినా ఐటీ రంగంలో తెలంగాణ దూకుడు దేశాన్నే ఆశ్చర్యపరుస్తున్నది. ‘కంప్యూటర్ల సృష్టికర్తలం మేమే.. మేము లేకపోతే ఐటీ ప్రగ
ప్రధాని మోదీ (PM Modi) వెనక అద్దం చూస్తూ (Rear-view mirror) భారతదేశం అనే కారును నడుపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అద్దంలో చూసి కారు నడుపుతూ ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగే పరిస్థితు�
ఒడిశా రైలు దుర్ఘటనపై ప్రతిపక్షాల ప్రశ్నలు, ఆరోపణలకు సమాధానం చెప్పలేక మోదీ సర్కార్ ఎదురుదాడికి దిగుతున్నది. రైలు ప్రమాదాల్ని నివారించే ‘కవచ్' సాంకేతిక వ్యవస్థను ఎందుకు ఏర్పాటుచేయటం లేదని పశ్చిమ బెంగా