ఓట్ల కోసం కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కన్నడనాట విపక్షాలకు అస్ర్తాలుగా మారాయి. మోదీ చల్లని చూపులు రాష్ట్రంపై పడేందుకు బీజేపీ అభ్యర్థులకే ఓటేయాలని నడ్�
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన పాలనలో తీవ్ర అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు అక్రమాలకు, లంచగొడి పనులకు పాల్పడుతూ రెడ్హ్యాండెడ్గా చిక్కిన సంఘటనలు చోటుచే
బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ మార్చ్.. నిరుద్యోగులకు భరోసానివ్వడంలో విఫలమైంది. మూడ్రోజుల కిందట మహబూబ్నగర్లో నిర్వహించిన కార్యక్రమం జనం లేక బోసి పోయింది. టార్చ్ వేసి వెతికినా నిరుద్యోగులు కనిపించల
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి దేశాన్ని రక్షించుకోవాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యు డు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు.
BRS delegates meet | దేశంలో పరిపాలన అధ్వాన్నంగా ఉన్నదని, ఇతర దేశాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే భారతదేశం మాత్రం పాలకుల వైఫల్యంవల్ల అభివృద్ధిలో వెనుకబడిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో (BJP) ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat reddy) అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే ఆ పార్టీని గద్దెదిం�
ఢిల్లీ మేయర్గా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. బుధవారం మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలకు రెండో టర్మ్ ఎన్నికలు జరగగా, బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ నామినేషన్ను ఉపసంహరించుకు
బీజేపీ ఊతపదం డబుల్ ఇంజిన్ డబుల్ స్టాండ్గా మారింది. తెలంగాణలో బీజేపీకి అధికారం కట్టబెడితే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల కిందట చేవెళ్ల�
Shelly Oberoi: రెండోసారి ఢిల్లీ మేయర్గా షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. ఇవాళ జరిగిన ఓటింగ్లో ఆమె ఈజీగా గెలిచారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ ఓటింగ్ ప్రక్రియ నుంచి తప్పుకున్నారు. నామినేషన్ విత్డ్రా చేసుకున�
రాష్ట్రంలో ప్రగతి విప్లవం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని పాలన ప్రస్తుతం దేశానికి మార్గదర్శనంగా మారిందన్నారు.