రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్ బాగుండాలన్నా, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలన్నా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆకాంక్షించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చుతారా? లేదా? అన్న సస్పెన్స్ తెలుగు టీవీ సీరియల్ మాదిరిగా రెండేండ్లుగా సాగుతూనే ఉన్నది. బండి స్థానంలో ఈటల రాజేందర్ను నియమిస్తారన్న ప్రచారానికి చివరికి ఈట�
తొమ్మిదేండ్ల నుంచి అధికారానికి దూరంగా ఉండటంతో కాంగెస్ పార్టీ నాయకుల వద్ద ఇప్పుడు మొబైల్ రీచార్జింగ్కు కూడా డబ్బులు లేవంటే, అయ్యో పాపం అని ఎవరికైనా జాలేస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ
ప్రజాస్వామ్య చరిత్రలో మునుపెన్నడూ చూడని చీకటి రోజులను దేశ ప్రజలు చూస్తున్నారు. అచ్ఛే దిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రజలకు సచ్చే దినాలను చూపిస్తున్నది. ప్రజాసంక్షేమం అటుంచితే..
తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం కింద బీజేపీ నేత కూతురికి రూ.1,00,016 మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన చెక్కును మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా వారి ఇంటికెళ్ల�
జూబ్లీహిల్స్ డివిజన్ బీజేపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి గురించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడంతోపాటు తన ఇంటికి వచ్చి బెదిరించిన బీజేపీ నేత పల్లపు గోవర్ధన్, అతడి అ
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ ప్రకటనను ఎన్డీయే పేరు మీద విడుదల చేయడం చూస్తుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడంపై బీజేపీకి నమ్మకం లేనట్టు కనిపిస్తున్నదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విమ
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు బీజేపీ వ్యూహాలు ఎందుకూ పనికిరావని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ర్టాల్లో బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలు కేసీఆర్ సీఎంగా ఉన్న తెలంగా
ఓబీసీలను తామే ఉద్ధరించామని జబ్బలు చరుచుకొంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలు.. తెలంగాణలో మాత్రం ఆ ఓబీసీల నోటికాడి ముద్దను లాక్కొనే కుట్రలు చేస్తున్నారు. గొల్ల కురుమల స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర ప�
ప్రపంచ దేశాలు ఓవైపు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నప్పటికీ, అదేస్థాయిలో ఆధునిక బానిసత్వం కూడా పెరిగిపోతున్నట్టు మానవహక్కుల సంస్థ ‘వాక్ ఫ్రీ’ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఐడేండ్లలో కోటి మ
ఏపీ రాష్ట్ర రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయకుండా పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను నారాయణ తప్పుపట్ట
భారత్లో నిషేధానికి గురైన బీబీసీ డాక్యుమెంటరీని ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలోని పార్లమెంట్ హౌస్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో ప్రధాని మోదీ బుధవారం సమావే�