Eknath Shinde | ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరితే తాము ప్రభుత్వంలో ఉండబోమని సీఎం ఏక్నాథ్ షిండే ( Eknath Shinde) నేతృత్వంలోని శివసేన రెబల్ వర్గం హెచ్చరించింది. ఆ వర్గం ప్రతినిధి సంజయ్ శిర్సాత్ మీడియాతో మాట్లాడా�
బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ అయనూర్ మంజునాథ్ (Ayanur Manjunath) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
Maharashtra |మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు జరుగనున్నదా? సీఎం షిండే స్థానంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ పీఠం ఎక్కనున్నారా? ఆ దిశగా బీజేపీ తనదైన రాజకీయాలతో పావులు కదుపుతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది.
కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ (Jagadish Shettar) మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఈసారి మార్టీ మార్చారు. ఇన్నాళ్లు తాను పనిచేసిన బీజేపీ (BJP) ఈసారి టికెట్ నిరాకరించడంతో ఆ�
Bilkis Bano | బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయటం మతి లేని చర్య అని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రం కూడా సమర్థించటాన్ని తప్పు పట్టింది. �
Karnataka Elections | అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక బీజేపీలో కొత్త కలవరం మొదలైంది. ఇంతకాలంగా ఆ పార్టీకి అండగా ఉంటున్న లింగాయత్ సామాజకవర్గం ఈసారి తమకు దూరమవుతారేమో అని కమలం పార్టీ నేతలు ఆందోళన చెందుతున�
Karnataka Elections | కుటుంబ, వారసత్వ ఎన్నికల రాజకీయాల్ని బీజేపీ కొనసాగిస్తున్నది. మూడో జాబితాలో పది నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. వారిలోముగ్గురు కుటుంబ రాజకీయాల నుంచి వచ్చినవారే. హెబ్బళ నియోజకవర్గం అభ్�
Vande Bharat | గత లోక్సభ ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు ‘వందేభారత్ ఎక్స్ప్రెస్' పేరిట బీజేపీ సర్కారు సెమీ-హైస్పీడ్ తొలి సర్వీసును ప్రారంభించింది. నాలుగేండ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ జెండా ఊపి తొలి రైల�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి పబ్లిక్ సెక్టార్ యూనిట్ల (పీఎస్యూ) ప్రైవేటీకరణ పరంపర కొనసాగుతున్నదని, చివరికి రక్షణ రంగ సంస్థకూ ప్రైవేటీకరణ గండం తప్పడం లేదని రాష్ట్ర ప్రణాళిక�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా రూపుదిద్దుకుందని, బీఆర్ఎస్ జెండా రాష్ట్రంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
మణిపూర్ బీజేపీలో అసమ్మతి మొదలైంది. బీరేన్సింగ్ ప్రభుత్వ తీరుపై సొంత పార్టీకే చెందిన పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయడానికి వారు ఢిల�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల కూటమికి ఇంకా ఓ రూపం రావాల్సి ఉన్నది. కేసీఆర్, పలువురు ఇతర నేతలు ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. భావసారూప�
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. సోమవారం నుంచి ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా కనుమరుగు కావటం, మంగళవారం హఠాత్తుగా ఢిల్లీలో ప్�
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా చర్చ జరగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మలో నిర్వహించిన ఆత్మీ�