బీజేపీ, భజరంగ్దళ్పై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ఎంపీ దిగ్విజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాకిస్థాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కోసం గూఢచర్యం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. అటువంటి వారిపై రాజద్రోహం కింద కేసులు నమోదు చేసి, జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు.