మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్పై ఆ పార్టీ వేటు వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను ఆరేండ్లప
భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ)లో అలజడి! అసోసియేషన్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రధాన కార్యదర్శి హేమంత కలిత, కోశాధికారి దిగ్విజయ్సింగ్పై సస్పెన్షన్ వేటు పడింది.
జనాభా ప్రాతిపదికన జరిగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోతాయని ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో నిరసనకు దిగారు. వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేయడంతో మంగళవారం సభ పలుమార
Digvijay Singh | వాతావరణంలో మార్పులతో దేశవ్యాప్తంగా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అలాగే, పెద్ద ఎత్తున జనం వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు. కర�
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ పార్టీ ఆదాయపు పన్న చెల్లింపుపై ఐటీ శాఖ చేపట్టిన పునః పరిశీలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం ఢిల్లీ హైకోర్ట�
Digvijay | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే, వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కమల్నాథ్ తోసిపుచ్చారు. తాను కమల్నాథ్తో మాట్లాడానన
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేవలం ఓ సాధారణ ఎంపీ మాత్రమేనని, ఆయన స్ధాయికి మించి మీడియా హైలైట్ చేయరాదని సీనియర్ కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ (La
తప్పక గెలుస్తామనుకున్న మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది. సీఎం శివ్రాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, అధికార మార్పు తప్పదని ఆ పార్టీ
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ర్టానికి గతంలో సీఎంలుగా పనిచేసిన ఐదుగురి కుమారులు బరిలో నిలిచారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఉన్నారు. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సి
వచ్చే నెల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ర్టాల్లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు, కుమ్ములాటలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. నేతల అంతర్గత పోరు ఏ పరిణామాలకు దారితీస్తుందోనని ఆధిష్ఠానం ఆందోళన చెందుతున్నద�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరియాణాలోని నుహ్లో మాదిరిగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సి�
అల్లర్లతో అట్టుడుకుతూ మణిపూర్ మండుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో యోగాసనాలు వేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) మండిపడ్డారు.