Karnataka Elections | కర్ణాటకలో వచ్చే నెల జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి తప్పదా? అవినీతి, అసమర్థ పాలనతో తీవ్ర వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్న కమలం పార్టీకి ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్ప
Arunachal Pradesh | దురాక్రమణ కాంక్షతో భారత్లోని సున్నితమైన ఈశాన్య ప్రాంతాల్లోకి చొరబడేందుకు గత ఆరు దశాబ్దాలుగా చైనా కుట్రలు చేస్తూనే ఉన్నది. ముఖ్యంగా గడిచిన ఐదేండ్లలో అరుణాచల్ సరిహద్దుల్లో గ్రామాల నిర్మాణం, మన
ప్రముఖ నటుడు (Kannada movie star) ‘ఈగ’ ఫేమ్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) కాషాయ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం బెంగళూరులోని ఓ ప్రైవేటు హోటల్లో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (CM Basavaraj Bommai), ఇ�
Farmers Protest | కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ రాజధాని ఢిల్లీ మరో భారీ ఆందోళనకు సిద్ధమైంది. బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీ
SSC Exam Paper Leak | పదవ తరగతి తెలుగు పేపర్ లీక్ చేసిన కేసులో నిందితుడైన సంబుర్ బందెప్పకు బీజేపీ నాయకులతో సంబంధాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే బందెప్పను పావుగా వాడుకున్నట్టు భావిస్తున్నారు. బందె
BJP | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితుడు రాజశేఖర్రెడ్డి బీజేపీ మనిషేనని నిర్దంద్వంగా తేలింది. దీంతో టీఎస్పీఎస్సీ లో కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన వెనుక బీజేపీ కుట్ర దాగి
Bandi Sanjay | పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం అర్థరాత్రి కరీంనగర్లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, బండిని అదుపులోకి తీస�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ నల్లా పథకంతో యుద్ధప్రాతిపదికన మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తే, ఈ పథకాన్ని కాపీ కొట్టి ప్రచార ఆర్భాటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రార�
బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లో చర్చలు పెట్టాలని, ప్రతి కార్యకర్త గడపగడపకూ వెళ్లి ప్రభుత్వ అభివృద్ధి పనులు, పథకాలను వివరించాలని, ప్రతిపక్షాల నాయకుల అసత్య ప్రచారాన్ని సరైన సమాధానాలతో తిప్పికొట్�
రాష్ట్రంలో పేపర్ లీకేజీల వెనుక బీజేపీ కుట్ర ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. బంగారు తెలంగాణను అధోగతిపాలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్�
నడిరోడ్డుపై కారు పార్కింగ్ చేయడంతో.. ఆ దారిలో అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్ ముందుకు పోయే పరిస్థితి లేక ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడో బీజేపీ నేత. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో చోట
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తొలి శాసనసభ సమావేశాల్లోనే 2014 జూన్ 14న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయినా కేంద్రం పట్టించుకోకుండా ని