హైదరాబాద్లోని ఇందిరాపార్ వద్ద శనివారం బీజేపీ నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ధర్నాలో 500 మందికి మించి పాల్గొనకూడదని, అందులో పాల్గొనే జాతీయ, రాష్ట్రస్థాయి నాయకుల వ
ప్రతిపక్షాల నిరసనల నడుమే పార్లమెంట్ ఉభయ సభలు పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపాయి. సభ ఆర్డర్లో లేకున్నా కీలక బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోదం వేశారు. లోక్సభ ప్రారంభం కాగానే భ�
‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎందుకుంటోంది?’ అంటూ నాలుగేండ్ల కింద రాహుల్గాంధీ ఓ సభలో వ్యాఖ్యానించారు. దీనిపై నేరపూరిత పరువునష్టం కింద గుజరాత్లో ఒక జడ్జి రాహుల్కు రెండేండ్ల జైలు శిక్ష విధించారు.
ఆచూకీ లేకుండా పోయినవారైనా, తప్పిపోయిన పశువులు, పెంపుడు జంతువులు కానీ, సొమ్ములు, నగదు, వస్తువుల చోరీ జరిగినా అవి ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలను విశ్వసించే జనం ఏ మం
లౌకిక శక్తులన్నింటినీ కలుపుకొని వచ్చే ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
పెట్టుబడిదారులకు అడ్డగోలుగా దోచిపెడుతున్న మోదీని తెలంగాణ ప్రజలు నమ్మవద్దని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ధరలు పెంచుకుంట సామాన్యులను ఆగం చేస్త�
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసిన అనంతరం ఈ వ్యవహారంపై ఆయన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్పందించారు.
రాబోయే ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఇందుకోసం అందరమూ కలిసికట్టుగా ఉండాలని అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర గురువారం ఖమ్మ
కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోదీ, అమిత్ షా కలిసి దేశాన్ని అమ్ముతున్నారని, సంపదను కొల్లగొడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ విమర్శించారు. సీపీఎం చేపట్టిన జన చైతన్య యాత్ర..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ, అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర
ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోలేరని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామానికి చెందిన వంద మంది బీజేపీ,
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డె�
లోకంలో భాషలన్నిటికి తల్లి భాష అయిన సంస్కృతంలో ఈ అబద్ధం అన్న పదం చాలా చక్కగా వివరింపబడింది. ‘ఋతం సత్యం తన్న భవతీత్యనృతం.’ అంటే ఋతం అనగా సత్యం; అది కానిది అనృతం అనగా అబద్ధం. సత్యం ఎలా పుట్టింది? ‘సత్యు సాధుషు �
భారతదేశ విద్యుత్రంగంలో కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వినియోగదారులను, ఉద్యోగులను, రైతులను, పేద ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్ర, రాష్ర్టాల ఉమ్మడి అంశంగా రాజ్యాంగంలో పొంద�