రాష్ట్రంలో ప్రముఖమైన బతుకమ్మ పండుగను జాగృతి ద్వారా ప్రపం చపటం మీద నిలిపిన వ్యక్తి కల్వకుంట్ల కవిత. జాగృతి ద్వారా సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అనేక చారిత్ర క పుస్తకాలను ప్రచురించార
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ బీజేపీలో విభేదాలు తార స్థాయికి చేరాయి. ‘బీ’ థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని విస్తరించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కౌశిక్హరి సోమవారం రామగుండంలో నిర్వహించిన దీక్షల
తన కొడుకుతో ఉన్న వివాదాన్ని పరిష్కరిస్తామని చెప్పి ఇద్దరు బీజేపీ నాయకులు.. తన ఇంటి జాగ, ఇల్లు గుంజుకొని మోసం చేశారని, న్యాయం అడిగితే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితురాలు షమీం సుల్తానా ఆరోపించింది.
BJP |రాష్ట్ర బీజేపీలో బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ మధ్య ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రస్తుతానికి బయటికి కనిపించకపోయినా అంతా నివురుగప్పిన నిప్పులాగానే ఉన్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి
మాజీ ఎమ్మెల్యే, రాజకీయ చాణక్యుడైన చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతోనే సీఎం కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీ ఇవ్వడంతో నడిగడ్డలో రాజకీయం వేడెక్కింది. దీంతో విపక్షాలు చేపట్టిన దుష్ప్రచారానికి తెరపడిం
అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనే చందంగా మారింది గద్వాల జిల్లాలోని ప్రతిపక్షాల తీరు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు 90శాతం పూర్తి కాగా 10శాతం పనులు మిగిలాయి. ఆ పనులను పూర్తయితే అటు అలంపూర్, ఇటు గద్వాల నియో
తెలంగాణలో టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీలో ప్రత్యేకతను కనబరుస్తూ ముందుకు సాగుతున్నది. 2014నుంచి ఇప్పటివరకు వేలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. గత 8 ఏండ్లలో టీఎస్పీఎస్సీ ద్వారా కొలువులు పొందిన యువత ఇప్పుడు �
సీబీఐ, ఈడీలను అడ్డం పెట్టుకొని ప్రధాని మోదీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలను కేసుల్లో ఇ�
తెలంగాణ రాష్ట్ర సర్కారు తొమ్మిదేండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆత్మీయ సమ్మేళనాల పేరిట కార్యక్రమాలను నిర్వహించడానికి సిద్ధమవుతోంది.
కేంద్రంలో ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పోరాటం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. సోమవారం భద్రాద్ర�
‘అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం’. ప్రతి సమావేశంలోనూ బీజేపీ ఇస్తున్న ప్రధాన హామీ ఇది. ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇచ్చిన హామీని ప్రజల్లోకి విస్తృతం�
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.