న్యూఢిల్లీ, జూన్ 19: మా నాయకుడి మీటింగ్కు పిలిస్తే, రానంటావా? అంటూ అస్సాంలో ఓ దంపతులపై బీజే పీ కార్యకర్త విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. శివసాగర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధిత దంపతులు దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీటింగ్కు రావాలని గౌరీసాగర్కు చెందిన బీజేపీ కార్యకర్త అంగుశ్మన్ బోరా వారిపై ఒత్తిడి చేశారు. దంపతులు నిరా కరించడంతో చితక్కొట్టాడు.