Couple's Marriage Lasted Few Hours | పెళ్లైన కొన్ని గంటల్లోనే ఒక జంట విడిపోయింది. భర్తతో కలిసి తాను జీవించలేనని నవ వధువు తెగేసి చెప్పింది. తాను మరో వ్యక్తిని ప్రేమించానని, అయితే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆరోపించ�
couple sentenced to death | పిల్లలను లైంగికంగా వేధించడంతోపాటు లైంగిక వీడియోలు రికార్డ్ చేసి విదేశీయులకు, డార్క్ వెబ్లో అమ్మారు. సీబీఐ దర్యాప్తు చేసిన ఈ కేసులో అరెస్టైన భార్యాభర్తలకు పోక్సో కోర్టు మరణశిక్ష విధించింద�
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో విషాదం జరిగింది. తమ కొడుకు మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జాంజిగిర్-చంపా జిల్లాలోని, ధర్దేయి గ్రామంలో ఆదివారం జరిగింది.
మన దేశంలో వివాహాల విషయంలో అనేక సామాజిక నిబంధనలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. భార్యాభర్తల మధ్య వయసులో ఎంత తేడా ఉండాలనేది కూడా అందులో ఒకటి. వివాహ విషయంలో సాధారణంగా చర్చించే అంశాల్లో ఇది కూడా ఒక
Chitrakoot : తన ప్రేయసిని బెదిరించేందుకు ఒక వ్యక్తి ఉరి వేసుకుంటున్నట్లు ఆడిన నాటకం.. అతడితోపాటు ప్రేయసి ప్రాణం కూడా తీసింది. ఈ ఘటనలో ఇద్దరూ వేర్వేరు ప్రదేశాల్లో ప్రాణాలు కోల్పోయారు.
Indian American couple: ఓ మోటల్ ద్వారా డ్రగ్స్ అమ్ముతూ, వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న భారతీయ సంతతి జంటను అరెస్టు చేశారు. అమెరికాలోని వర్జీనియాలో ఆ జంటపై కేసు బుక్ చేసి అభియోగాలు నమోదు చేశారు.
Newlywed Couple Dies By Suicide | కొత్తగా పెళ్లైన జంట మధ్య రెండు నెలలకే విభేదాలు తలెత్తాయి. దీంతో హానీమూన్ను మధ్యలోనే ముగించుకున్నారు. ఆ జంట రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోద�
Train Hits Bike | రైల్వే క్రాసింగ్ వద్ద బైక్ను రైలు ఢీకొట్టింది. దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Couple | యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి-ఆలేరు రైలు మార్గంలో వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత డోర్ వద్ద పార్వతీపురం జిల్లాకు చెందిన సింహాచలం-భవానీ దంపతులు ప్రమాదవశాత్తు జారి కిందపడి మృతి చెందారని వా
Couple |పార్వతీపురం జిల్లా గురుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం (25)కి అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని (19)తో రెండు నెలల క్రితం వివాహమైంది. వీరిద్దరు హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని గ
Couple Wins Lottery, Flees Home | కూలీ పనులు చేసేకునే దంపతులు రూ.1.5 కోట్ల లాటరీ గెలుచుకున్నారు. ఈ విషయం స్థానికులకు తెలిసింది. దీంతో ఎవరైనా తమకు హాని తలపెడతారేమోనని ఆ దంపతులు భయాందోళన చెందారు. తమ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులత
police vehicle hits Bike | పోలీస్ వాహనం బైక్ను ఢీకొట్టింది. ఆ బైక్పై ప్రయాణించిన భార్యాభర్తలు, వారి రెండేళ్ల కుమారుడు ఈ ప్రమాదంలో మరణించారు. మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ప్రమాదంపై బంధువులు, స్థానికులు నిరసన తెలిపారు
ఆలుమగల మధ్య మాటపట్టింపులు ఎన్నో ఉంటయి. అలకలు మామూలే! అయినా ఇద్దరి మధ్యా ఉండే ప్రేమ.. వాటిని అధిగమించేలా చేస్తుంది. మూడుముళ్లు, ఏడడుగులతో ఒక్కటయ్యే జంట బంధం నూరేండ్లూ కొనసాగాలంటే.. ఈ ఏడు దశలనూ దాటాల్సిందే!
Ambulance Kills Couple | రోడ్డు క్రాసింగ్ వద్ద అంబులెన్స్ రెడ్ సిగ్నల్ క్రాస్ చేసింది. ముందున్న పలు ద్విచక్ర వాహనాలపైకి వేగంగా దూసుకెళ్లింది. ఒక స్కూటీని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. పోలీస్ అవుట్పోస్ట్ను ఢీకొట్ట�