Adultrated Toddy | నిజామాబాద్ జిల్లా భూపాల్ మండలం మంచి గ్రామానికి చెందిన ధరావత్ లచ్చిరాం (50), సాక్రిభాయ్(45) దంపతులతోపాటు కుమారుడు నిశాంత్లు గత ఆరు నెలల కిందట నగరానికి వలస వచ్చి సుభాష్ నగర్ డివిజన్ రామ్ రెడ్డి నగర్లో
Newly-married couple tied to yoke | కొత్తగా పెళ్లైన జంటను గ్రామస్తులు అమానవీయంగా శిక్షించారు. సామాజిక నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నందుకు ఆ జంటను ఎడ్ల మాదిరిగా కాడికి కట్టి పొలం దున్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ
Couple Kills Disabled Man | ఒక దివ్యాంగుడ్ని భార్యాభర్తలు హత్య చేశారు. అతడి మృతదేహాన్ని ట్రంక్పెట్టెలో ఉంచి సిమెంట్తో నింపారు. ఆ తర్వాత ఒక చోట దానిని పడేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఎయిర్పోర్ట్లో ఉన్న దంపతులను అరె�
బోధన్ మున్సిపల్ డీఈ గా సుదీర్ఘకాలంగా సేవలందించి ఇటీవలే రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ నుంచి పదవీ విరమణ పొందిన డీఈ లింగంపల్లి శివానందం జయలక్ష్మి దంపతులను బోధన్ లో మంగళవారం ఘనంగా సన్మాన�
పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణలో శనివారం న్యాయమూర్తి పసుల పావనీ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా పలు కేసుల్లో
UP Couple On Honeymoon Missing | హనీమూన్ కోసం సిక్కిం వెళ్లిన ఉత్తరప్రదేశ్కు చెందిన జంట అదృశ్యమైంది. వారు ప్రయాణించిన కారు వెయ్యి అడుగుల ఎత్తు నుంచి నదిలో పడింది. నీటి ప్రవాహంలో ఎస్యూవీ కొట్టుకుపోయింది.
సంతాన లేమి సమస్య ప్రస్తుతం చాలా మందిని కలవరపెడుతోంది. చాలా మంది దంపతులు సంతానం కోసం పరితపించిపోతున్నారు. పిల్లలు కలగడం లేదని వాపోతున్నారు. ఏం చేసినా కూడా సంతాన భాగ్యం పొందలేకపోతున్నామ
Couple Engages In Obscene Act | మెట్రో స్టేషన్లో ఒక జంట అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ స్టేషన్లో ఉన్న మిగతా ప్రయాణికులు కూడా వారి చర్యను పట్టించుకోలేదు. ఒకరు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Couple Elopes | పెళ్లై, పిల్లలున్న ఒక జంట తమ ఇళ్ల నుంచి పారిపోయారు. వారిద్దరూ కలిసి వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి ఇరు కుటుంబాలు షాకయ్యాయి.
Couple Kidnaps Child | ఇద్దరు పిల్లల తల్లైన మహిళ భర్త నుంచి విడిపోయింది. ఒక వ్యక్తితో కలిసి నివసిస్తున్నది. ఆ మహిళకు కుటుంబ నియంత్రణ సర్జరీ జరుగడంతో ఆ వ్యక్తితో పిల్లల్ని కనలేకపోయింది. దీంతో వారిద్దరూ కలిసి రైల్వే స్ట�
death penalty | భార్యాభర్తలు కలిసి కుటుంబంలోని ఆరుగురు సభ్యులను హత్య చేశారు. ఐదేళ్ల కిందట జరిగిన ఈ కేసుపై కోర్టు విచారణ జరిపింది. ఆ జంటను దోషులుగా నిర్ధారించడంతోపాటు వారికి మరణ శిక్ష విధించింది.
Diwali Tragedy | ధనిక కుటుంబంలో దీపావళి పండుగ విషాదం నింపింది. పండుగ నాడు పూజా గదిలో వెలిగించిన దీపాల నుంచి మంటలు చెలరేగాయి. ఆ ఇంటి అంతా వ్యాపించాయి. దీంతో నిద్రలో ఉన్న వ్యాపారవేత్త దంపతులతోపాటు పనిమనిషి సజీవ దహనమయ