కోల్కతా: పశ్చిమబెంగాల్కు చెందిన దంపతులు ఐఫోన్ కొనేందుకు కన్నకొడుకునే అమ్మేశారు. రీల్స్ చేసేందుకు అభుశుభం తెలియని ఎనిమిది నెలల పసికందును విక్రయించారు.
ఉత్తరాదిలో భారీ వర్షాలు వణికిస్తుంటే ఓ జంట షాహిద్ కపూర్, కరీనాలు స్క్రీన్ పంచుకున్న జబ్ వి మెట్ మూవీలోని తుమ్ సే హి సాంగ్ను (Viral Video) రీక్రియేట్ చేసింది.
మా నాయకుడి మీటింగ్కు పిలిస్తే, రానంటావా? అంటూ అస్సాంలో ఓ దంపతులపై బీజే పీ కార్యకర్త విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. శివసాగర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధిత దంపతులు దవాఖానలో �
couple died from single bullet | భార్యను గన్తో కాల్చి భర్త హత్య చేశాడు. అయితే అదే బుల్లెట్ తగిలి అతడు కూడా మరణించాడు (couple died from single bullet). ఈ సంఘటన నేపథ్యంలో ఆ దంపతుల నలుగురు పిల్లలు అనాథలయ్యారు.
Hyderabad | మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అహ్మద్గూడ రాజీవ్ గృహకల్పలో యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అంజి (25), వైష్ణవి (22)గా గుర్తించారు.
Couple ends life | మరొకరితో పెళ్లి కుదర్చడాన్ని సహించలేని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది (Couple ends life). చనిపోయే ముందు తమ ఫొటోలను చివరిసారి వాట్సాప్లో పోస్ట్ చేశారు.
Consuming Poison At Wedding | పెళ్లి సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తొలుత పెళ్లికుమారుడు విషం తాగాడు. పెళ్లికుమార్తెకు ఈ సంగతి చెప్పాడు. దీంతో ఆమె కూడా విషం తాగింది. గమనించిన బంధువులు వెంటనే వారిద్దర
ఎస్సై దంపతులకు ఆత్మహత్య జనగామ జిల్లా కేంద్రంలో త్రీవ కలకలం రేపింది. గంటల వ్యవధిలోనే ఇద్దరూ మృతిచెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వారి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావ�
సైబర్ నేరాలపై ప్రజల్లో పోలీసులు ఎంత అవగాహన పెంచుతున్నా సైబర్ నేరగాళ్లు (cyber fraud) చెలరేగుతూనే ఉన్నారు. ఆన్లైన్ వేదికగా అమాయకుల ఖాతాల నుంచి క్షణాల్లో నగదు మాయం చేస్తున్నారు.
జబ్ వి మెట్ మూవీని మరోసారి బిగ్ స్క్రీన్స్పై చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రేక్షకులు తాము ప్రేమించే వారితో కలిసి థియేటర్లకు వచ్చారు. ఆ సమయంలో రికార్డయిన ఓ వీడియో (Viral Video) తాజాగా సోషల్ మీడియాలో వై�
పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేయలేదు. ‘అబ్బాయి బుద్ధిమంతుడు. డాక్టరేట్ ఉంది. రెండు పీజీలు చేశాడు. లక్షణమైన లెక్చరర్ ఉద్యోగం. ఆస్తిపాస్తులున్నాయి’ అని చెప్పి ఒప్పించారు. కానీ, పెండ్లయిన తర్వాత అర్థమైంది.. �
ఇంటి యజమాని శుభకార్యానికి వెళ్లడంతో.. ఆ ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతులు.. మరో ఇద్దరి సహాయంతో చోరీకి పాల్పడ్డారు. 9 తులాల బంగారం, మూడు కిలోల వెండి నగలతోపాటు ఆరు లక్షల నగదు ఎత్తుకెళ్లారు
పోలీసుల తీరుపై ఆ దంపతుల కుమారుడు మండిపడ్డాడు. జయనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన బాధ్యులైన ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.