మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. బాన్సువాడ పట్టణంలో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో, దేశాయిపేట్లో గ్రామస్తులు బోనాల పండుగ నిర్వహించగా.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పు�
‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ‘నా తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11గంటలకు రవీంద్రభారతి మినీహాల్లో వైభవంగా నిర్వహించారు. ‘కవిత-పద్యం, పాటల పోటీల విజేతలకు నగదు పుర�
నమస్తే మేడమ్! నాది బాల్య వివాహం. 12 ఏండ్లకే పెండ్లి చేశారు. 14 ఏండ్ల వయసులో కూతురు పుట్టింది. ప్రస్తుతం నాకు 45 సంవత్సరాలు. అయితే, కొన్ని రోజులుగా కలయిక తర్వాత యోని నుంచి రక్తస్రావం అవుతున్నది. నా బిడ్డ నర్స్. �
Unshaadi | అందం అంటే తెల్ల తోలు, నల్ల జుట్టు, నున్నని శరీరం… అనేది సమాజంలో పాతుకుపోయిన అభిప్రాయం. ఆ భావాల మధ్య పెరిగిన యువతీయువకులు తమను ఈ కొలబద్దతో కొలుచుకుని పొంగిపోతూ, కుంగిపోతూ ఉంటారు. సన్నగా ఉందని కరెంటు త�
Ramanthapur | రామంతపూర్లో విషాదం చోటుచేసుకుంది. పెండ్లయిన ఐదు నెలలకే నవదంపతులు తనువుచాలించారు. సాయిగౌడ్, నవనీత ఐదు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు.
ఎమ్మెల్యే పెద్ది దంపతులు అన్నీ తామై ఓ పేదింటి యువతి పెండ్లి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు క్యాంపు కార్యాలయం వేదిక కాగా, యువతికి చీరెసారె పెట్టి సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. చెన్
భర్త ఆఫీసుకు వెళ్లాక కంప్యూటర్ ఆన్ చేసింది. అంతలోనే ‘హాయ్..ఐయామ్ శేఖర్' అంటూ ఓ మెస్సేజ్. రిైప్లె ఇవ్వలేదు. ఆ మరుసటి రోజు మళ్లీ మెస్సేజ్. ఏంటీ సమాధానం ఇవ్వడం లేదు? నీకిష్టం లేదా నాతో మాట్లాడటం? అంటూ సంద
తన పెండ్లికి సాయం చేయండంటూ నిరుపేద యువతి వాట్సాప్ ద్వారా దాతలను వేడు కుంది. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ ‘పెండ్లికి సాయం చేయండి ప్లీజ్' పేరుతో కథనాన్ని ప్రచురించింది. స్పందించిన దాతలు రూ.2.50 లక్షలు అందించగ
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గ్వాలియర్ జిల్లా అంబజ్హిరిలో ఓ బాలిక(17), ఓ వ్యక్తి (48) ఇంట్లోంచి పారిపోయారు. వారిని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చిన కొందరు.. శిక్షగా ఇద్దరి మెడలో చెప్పుల దండ �
రాజస్థాన్ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా భార్యాభర్తలు న్యాయమూర్తులుగా పనిచేయనున్నారు. ఆ హైకోర్టులో ఇప్పటికే జస్టిస్ మహేంద్ర గోయల్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తుండగా.. తాజాగా జస్టిస్ సుభాష్ మె
తమ మూడున్నరేండ్ల కుమార్తెకు ఏ కులం, మతంతో సంబంధం లేదని పేర్కొంటూ ‘నో క్యాస్ట్, నో రిలీజియన్' సర్టిఫికెట్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన నరేష్ కార్తిక్, గాయత్రి దంపతుల�
సామాజిక సేవే కాదు కష్టాల్లో ఉన్న పేద కుటుంబాల్లోని యువతుల వి వాహాలకు అండగా నిలుస్తున్నారు ‘ఆసరా ఫౌండేషన్' వ్యవస్థాపకుడు, సా మాజిక సేవకుడు పెంట రాజేశ్-సుగుణ దంపతులు. బుధవారం ఉదయం 10 గంటలకు పెద్దపల్లి ప్ర�