Ramanthapur | రామంతపూర్లో విషాదం చోటుచేసుకుంది. పెండ్లయిన ఐదు నెలలకే నవదంపతులు తనువుచాలించారు. సాయిగౌడ్, నవనీత ఐదు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు.
ఎమ్మెల్యే పెద్ది దంపతులు అన్నీ తామై ఓ పేదింటి యువతి పెండ్లి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు క్యాంపు కార్యాలయం వేదిక కాగా, యువతికి చీరెసారె పెట్టి సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. చెన్
భర్త ఆఫీసుకు వెళ్లాక కంప్యూటర్ ఆన్ చేసింది. అంతలోనే ‘హాయ్..ఐయామ్ శేఖర్' అంటూ ఓ మెస్సేజ్. రిైప్లె ఇవ్వలేదు. ఆ మరుసటి రోజు మళ్లీ మెస్సేజ్. ఏంటీ సమాధానం ఇవ్వడం లేదు? నీకిష్టం లేదా నాతో మాట్లాడటం? అంటూ సంద
తన పెండ్లికి సాయం చేయండంటూ నిరుపేద యువతి వాట్సాప్ ద్వారా దాతలను వేడు కుంది. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ ‘పెండ్లికి సాయం చేయండి ప్లీజ్' పేరుతో కథనాన్ని ప్రచురించింది. స్పందించిన దాతలు రూ.2.50 లక్షలు అందించగ
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గ్వాలియర్ జిల్లా అంబజ్హిరిలో ఓ బాలిక(17), ఓ వ్యక్తి (48) ఇంట్లోంచి పారిపోయారు. వారిని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చిన కొందరు.. శిక్షగా ఇద్దరి మెడలో చెప్పుల దండ �
రాజస్థాన్ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా భార్యాభర్తలు న్యాయమూర్తులుగా పనిచేయనున్నారు. ఆ హైకోర్టులో ఇప్పటికే జస్టిస్ మహేంద్ర గోయల్ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తుండగా.. తాజాగా జస్టిస్ సుభాష్ మె
తమ మూడున్నరేండ్ల కుమార్తెకు ఏ కులం, మతంతో సంబంధం లేదని పేర్కొంటూ ‘నో క్యాస్ట్, నో రిలీజియన్' సర్టిఫికెట్ తీసుకొని ఆదర్శంగా నిలిచారు తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన నరేష్ కార్తిక్, గాయత్రి దంపతుల�
సామాజిక సేవే కాదు కష్టాల్లో ఉన్న పేద కుటుంబాల్లోని యువతుల వి వాహాలకు అండగా నిలుస్తున్నారు ‘ఆసరా ఫౌండేషన్' వ్యవస్థాపకుడు, సా మాజిక సేవకుడు పెంట రాజేశ్-సుగుణ దంపతులు. బుధవారం ఉదయం 10 గంటలకు పెద్దపల్లి ప్ర�
కన్న బిడ్డలకు నిద్రమాత్రలు వేసి, తల్లిదండ్రులు సైతం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకున్నది. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున�
ఆర్థికంగా బాగానే ఉన్న కుటుంబం. ఇద్దరు అమ్మాయిలే కావడంతో పది సంవత్సరాల క్రితమే వారి వివాహం జరిపించారు. భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు అయితే ఒక్కసారిగా దంపతులు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి బంధువులు, కుట
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. తన ప్రియురాలితో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే అనుమానంతో స్నేహితుడిని అంతం చేసిన జంట ఆపై పుర్రెను ఇంట్లోనే దాచడం కలకలం రేపింది.
సడెన్గా ఒక పెద్ద ఎలుగు బంటి మన ఇంట్లోకి వచ్చేసిందనుకో.. ఏం చేస్తాం? భయంతో బిక్కచచ్చిపోతాం. కానీ ఒక జంట మాత్రం ధైర్యంగా దాంతో పోరాడింది. చివరకు ఓడించింది కూడా. ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్లో వెలుగు చూసి�
Batasingaram | విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం (Batasingaram) వద్ద ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతిచెందారు.