కన్న బిడ్డలకు నిద్రమాత్రలు వేసి, తల్లిదండ్రులు సైతం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకున్నది. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున�
ఆర్థికంగా బాగానే ఉన్న కుటుంబం. ఇద్దరు అమ్మాయిలే కావడంతో పది సంవత్సరాల క్రితమే వారి వివాహం జరిపించారు. భార్యభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు అయితే ఒక్కసారిగా దంపతులు ఆత్మహత్యకు పాల్పడడంతో వారి బంధువులు, కుట
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. తన ప్రియురాలితో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే అనుమానంతో స్నేహితుడిని అంతం చేసిన జంట ఆపై పుర్రెను ఇంట్లోనే దాచడం కలకలం రేపింది.
సడెన్గా ఒక పెద్ద ఎలుగు బంటి మన ఇంట్లోకి వచ్చేసిందనుకో.. ఏం చేస్తాం? భయంతో బిక్కచచ్చిపోతాం. కానీ ఒక జంట మాత్రం ధైర్యంగా దాంతో పోరాడింది. చివరకు ఓడించింది కూడా. ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్లో వెలుగు చూసి�
Batasingaram | విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం (Batasingaram) వద్ద ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతిచెందారు.
Kukatpally | కూకట్పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్పల్లిలోని సాయిబాబానగర్లో బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు.
Saptapadi | వివాహ క్రతువు అగ్నిసాక్షిగా జరుగుతుంది. అగ్ని హోత్రం చుట్టూ వధువు చిటికెన వేలును పట్టుకుని వరుడు మంత్ర సమన్వితంగా ఏడడుగులు నడుస్తాడు. దీనినే సప్తపది అంటారు. భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకుంటూ, అన్�
Pre Wedding Diet | ఒకరికి ఒకరై సాగుదామని ప్రమాణం చేసుకునే సందర్భం. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత కీలకమైన వేడుక పెండ్లి. నాడు పెండ్లి చూపులు చూసి.. ఒకరినొకరు నచ్చితే.. తంతు ముగిసేది. కానీ నేడు అలా కాదు. కట్నకానుకలు తగ్గి�
Unicorn Club | ఐఐటీ అబ్బాయి దొరకడం ఐఐటీ అమ్మాయి అదృష్టం. ఇద్దరికీ ఒకే లక్ష్యం కావడం, ఇద్దరూ ఆంత్రప్రెన్యూర్షిప్ స్వాప్నికులు కావడం ఇంకా ఇంకా అదృష్టం. ఓ కంపెనీలో కొలీగ్స్గా పరిచయమైన ఇద్దరూ డ్యూటీనే కాదు జీవితా�
మంజీర నది ఒడ్డున మాధవానంద సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం నిర్వహించిన సహస్ర చండీయాగం ఆదివారం విజయవంతంగా ముగిసి�
బ్రిటన్లో ఓ యువజంట తమ గ్యాస్ బిల్లు చూసి షాక్కు గురైంది. వారు కేవలం ఒక నిమిషంలో రూ 19,416 కోట్ల విలువైన గ్యాస్ను వాడారని బిల్లులో పేర్కొనడంతో శ్యాం మాట్రం (22), మాడీ రాబర్ట్సన్ (22) కంగుతిన్నారు.