బెంగళూరు: బైక్పై వెళ్తున్న దంపతులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వారు వంతెన పైనుంచి ఎగిరి కింద పడి మరణించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన ఒక జంట �
Honeymoon best place | ఏకకాలంలో రెండు దేశాల్లో హనీమూన్ జరుపుకోవాలని అనుకుంటున్నారా? ఒకే బెడ్పై ఉండి ఒక దేశం నుంచి మరో దేశానికి మారిపోవాలని ఉందా?
దంపతులకు తీవ్ర గాయాలు | పాలు తీసుకురావడానికి వెళ్లిన భార్య, భర్తలకు గుర్తు తెలియని ద్విక్రవాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.
పెండ్లంటే నూరేండ్ల పంట అని కొందరు.. కాదు మంట అని మరికొందరు.. ఇలా ఎవరి అభిప్రాయం వారిది. కానీ అర్థం చేసుకునే దంపతులకు మాత్రం నిత్యం పంటే అని ఇంకొందరి మాట. అయితే ఈ గమనంలో భార్యాభర్తలు ఓపికతో ఉండాల్సిందేనని అం�
Joint Home loans | కరోనా మహమ్మారి ప్రభావంతో సొంతిండ్ల కొనుగోళ్లకు గిరాకీ పెరిగింది. వేతనాల్లో కోత విధించినా.. కొన్ని సంస్థలు పొదుపు చర్యల పేరిట .....
భోపాల్: పొరుగింట్లో లోదుస్తులు దొంగిలించిన ఒక యువకుడ్ని గదిలో బంధించగా ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఈ ఘటన జరిగింది. 17 ఏండ్ల యువకుడు గాంధీనగర్లో నివాసం ఉంటున్న తన కజిన్ ఇంటికి వచ�
నాకు ఈ మధ్యే పెండ్లయింది. అయితే, నా భార్య వక్షోజాలు వదులుగా ఉన్నాయి. పెండ్లికాని అమ్మాయిల వక్షోజాలు స్టిఫ్గా ఉంటాయంటారు కదా! ఆమెకు పెండ్లికి ముందు వేరే సంబంధాలు ఉన్నాయంటారా?
దంపతుల ఆత్మహత్య| మెదక్: జిల్లాలోని చేగుంటలో విషాదం చోటుచేసుకుంది. కరోనా కారణంగా ఉపాధి లభించకపోవడంతో దంపతులు ఆత్మహత్యకు చేసుకున్నారు. చేగుంట మండలంలోని పోతిన్పల్లికి చెందిన కవిత, కిశోర్ భార్యాభర్తలు. ద�
లండన్ : హైట్ అనేది తమకు ఓ అంకె మాత్రమే అంటూ ఎత్తులో ఇద్దరి మధ్యా దాదాపు రెండు అడుగుల వ్యత్యాసం ఉన్నాఓ బ్రిటిష్ జంటకు లంకె కుదిరింది. ఎత్తు వ్యత్యాసం పక్కనపెట్టి 2016లో వీరు ఒక్కటి కావడంతో అత్య
వ దంపతుల ఆత్మహత్యాయత్నం | నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెళ్లయి నిండా 10 రోజులు గడవకముందే పురుగుల మందు తాగి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు.
తిరుప్పూర్ : పెండ్లి కోసం అయ్యే ఖర్చును తగ్గించుకొని మిగిలిన సొమ్మును కరోనా సహాయ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు తమిళనాడుకు చెందిన నూతన జంట. అనూ, అరుల్ ప్రనేశ్కు ఈ నెల 14న వివాహం నిశ్చయమైంది. వివాహ ఖర్చు
పట్నా : ఒకే కులానికి చెందిన యువతీ యువకులు ఒక్కటయ్యేందుకు సిద్ధమైనా ఇరు కుటుంబాల్లో పెద్దలు అంగీకరించలేదు. పెద్దల విముఖతతో విసిగిన జంట పోలీసులను ఆశ్రయించగా లాక్ డౌన్ సమయంలో వారి వివాహానిక
పెండ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు. ఇదెంత వరకు నిజమో కానీ, విడాకులు మాత్రం లాక్డౌన్ సమయంలోనే ఖరారవుతున్నాయి. గతంలో పరిస్థితి వేరు. ఇల్లు, ఆఫీసు, టూర్లు, మీటింగ్లు.. ఎవరి ‘స్పేస్’ వారికి ఉండేది. అ