Suicide | బ్రతుకు తెరువు కోసం ఆక్వాకల్చర్పై ఆదారపడ్డ దంపతులకు అప్పులు ఎక్కువై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య( Couple Suicide) చేసుకున్న ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా (Eluru District) లో చోటు చేసుకుంది.
mass suicide | అటవీ ప్రాంతంలోని రిసార్ట్లో బస చేసిన దంపతులు తమ కుమార్తెను చంపారు. ఆ తర్వాత వారిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
తీసుకున్న అప్పును చెల్లించలేదన్న కక్షతో భార్యాభర్తలను హత్య చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిల�
couple set themselves on fire | సహజీవనం చేస్తున్న జంట నిప్పంటించుకుని సజీవ దహనమయ్యారు. (couple set themselves on fire) వారి అరుపులు విన్న ఇరుగు పొరుగువారు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగిం�
Kerala Couple Suicide | మూడు నెలల కిందట కూతురుకు గ్రాండ్గా వివాహం జరిగిన ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక సమస్యల వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అలా�
Couple Tied To Electric Pole | ఒక జంట మధ్య ఉన్న వివాహేతర సంబంధంపై మహిళ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత విద్యుత్ స్తంభానికి కట్టేశారు (Couple Tied To Electric Pole). అనంతరం వారిద్దరినీ చితక్కొట్టా
కోల్కతా: పశ్చిమబెంగాల్కు చెందిన దంపతులు ఐఫోన్ కొనేందుకు కన్నకొడుకునే అమ్మేశారు. రీల్స్ చేసేందుకు అభుశుభం తెలియని ఎనిమిది నెలల పసికందును విక్రయించారు.
ఉత్తరాదిలో భారీ వర్షాలు వణికిస్తుంటే ఓ జంట షాహిద్ కపూర్, కరీనాలు స్క్రీన్ పంచుకున్న జబ్ వి మెట్ మూవీలోని తుమ్ సే హి సాంగ్ను (Viral Video) రీక్రియేట్ చేసింది.
మా నాయకుడి మీటింగ్కు పిలిస్తే, రానంటావా? అంటూ అస్సాంలో ఓ దంపతులపై బీజే పీ కార్యకర్త విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. శివసాగర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధిత దంపతులు దవాఖానలో �
couple died from single bullet | భార్యను గన్తో కాల్చి భర్త హత్య చేశాడు. అయితే అదే బుల్లెట్ తగిలి అతడు కూడా మరణించాడు (couple died from single bullet). ఈ సంఘటన నేపథ్యంలో ఆ దంపతుల నలుగురు పిల్లలు అనాథలయ్యారు.
Hyderabad | మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. అహ్మద్గూడ రాజీవ్ గృహకల్పలో యువ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అంజి (25), వైష్ణవి (22)గా గుర్తించారు.
Couple ends life | మరొకరితో పెళ్లి కుదర్చడాన్ని సహించలేని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది (Couple ends life). చనిపోయే ముందు తమ ఫొటోలను చివరిసారి వాట్సాప్లో పోస్ట్ చేశారు.