JP Nadda: యువ డాక్టర్లు స్వేచ్ఛగా విదేశాలకు వెళ్లవచ్చు అని, కానీ విదేశాలకు వెళ్లే నెపంతో వైద్య సౌకర్యాలు సరిగాలేవని దేశంపై నిందలు మోపరాదు అని మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. లక్నోలో కింగ్ జార్జ�
Nitin Nabin | భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా (BJP National Working President) బీహార్ మంత్రి నితిన్ నబిన్ (Nitin Nabin) బాధ్యతలు చేపట్టారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసుపై అభ్యంతరం తెలియచేస్తూ మాజీ కేంద్ర మంత్రి రాజ్ కుమార్ సింగ్ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు
బీహార్లో ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార ఎన్డీఏ కూటమి.. ఎన్నికల్లో నెగ్గేందుకు మ్యానిఫెస్టోలో వరాల వర్షం కురిపించింది. ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసింది.
JP Nadda | బీహార్ ఎన్నికలను (Bihar Elections) ఎన్డీయే ‘వికాసానికి’, ఇండియా కూటమి ‘వినాశనానికి’ మధ్య జరుగుతున్న పోరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు (BJP president), కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) చెప్పారు. భాగస్వామ్య పక్షాలను అంతంచేసే ప�
Urea | ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీగా యూరియాను కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 80 వేల టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉండగా.. మరో 50వేల టన్నుల యూరియాను కేటాయించింది.
BJP President | బీజేపీ (BJP) నూతన అధ్యక్షుడి (New president) ఎంపికకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పలు కారణాలతో అధ్యక్షుడి ఎన్నిక ఆలస్యమైంది. కాబట్టి బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తేదీ ప్రకటనకు ముందే నూతన అధ్యక్ష
Urea | తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఒక్క రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నప్పటికీ ఒకే యూరియా బస్తాను సరఫరా చేస్తున్నారు అధికారులు.
CP Radhakrishnan | ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరు ఖరారైంది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు.
NDA meet | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఎన్డీఏ నేతల (NDA leaders) సమావేశం ముగిసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda), రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) తోపాటు ఎన్డీఏ కూ
All Party Meeting | పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ హౌస్ మెయిన్ కమిటీ గదిలో ఉదయం 11 గంటలకు కేంద్రమంత్రి జేపీ నడ్డా ఈ సమావేశానికి అధ్యక్